KTR | కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. అసలు ఆయన ఏం మాట్లాడతడో.. ఎప్పుడు ఏం ఒర్రుతడో అర్థం కాదని ఆయన ఎద్దేవా చేశారు. చొక్కారావు, బద్దం ఎల్లారెడ్�
‘ఎంపీ సంజయ్కు కరీంనగర్ ఏమైనా పునరావాస కేంద్రమా..? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంటుకు పోటీ చేసే ఆయనకు మళ్లీ ఎందుకు ఓటేయాలి?’ అని మాజీ ఎంపీ, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వి�
Bandi Sanjay | హుజూరాబాద్ టౌన్ : కాంగ్రెస్ పార్టీ దోఖాబాజ్ పార్టీ అని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆ పార్టీ అధికా
TS BJP List | రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాబితాను ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సం జయ్ ఓ వెధవ అని రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాముడి పేరు చెప్పి ఓట్ల వ్యాపారం చేసుకుంటున్నది బండి సంజయ్ అని దుయ్యబట్టారు. రాముడి గు రించి త�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 80 రోజుల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు చేసిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజలే తిరగబడి కాంగ�
భీమదేవరపల్లి మండలం వంగరలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కాన్వాయ్పైకి గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం కోడిగుడ్లు రువ్వారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బండి సంజయ్ తనకు బంద�
Cong Vs BJP | బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహితయాత్ర మంగళవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంత్రి పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ సిద్ది�
రాష్ట్రంలో లేనిపోని అల్లర్లు సృష్టించి సీఎం రేవంత్రెడ్డిని గద్దె దించి, మరొకరిని కుర్చీ ఎక్కించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచల
కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాహిత యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలతో రెచ్చ
ఐదేండ్లు కరీంనగర్ ఎంపీగా ఉండి బండి సంజయ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఎన్నికల్లో గెలవాలని ఇప్పుడు రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
Siddipet | నన్ను అనవసరంగా గెలుకుతున్నారు. నేను శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేపడితే మీకేం వచ్చింది. ఎక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు.
రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీజేపీ ప్రజాహిత యాత్రలు చేపట్టిందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మహ్మదాపూర్ రోడ్డుల�