RS Praveen Kumar | తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి.. ప్రపంచ పటంలో కనిపించాలని గ
రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సోమవారం కోహెడ మండలంలోని శనిగరంలో పర్యటించి గ్ర�
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కావాలా?, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకుడు కావాలో ? ప్రజలు ఆలోచన చేయాలని బీఆర్ఎస్ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పన్య
“కరీంనగర్ ఎంపీగా ఐదేండ్లు పదవి వెలగబెట్టిన బండి సంజయ్ చేసిందేంటో చెప్పు..? తెచ్చిన నిధులెన్నో చెప్పు? ఇది చేతగాకనే రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నవు..” అంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్�
Bandi Sanjay | తమ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్.. మాట నిలుపుకోవడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. వంద రోజుల డె�
బీఆర్ఎస్ కదనభేరి సభ సక్సెస్తో ఎంపీ బండి సంజయ్కి ఓటమి భయం పట్టుకున్నదని, జన ప్రభంజనాన్ని చూసి గుండెల్లో దడ మొదలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
బండి సంజయ్.. ఐదేండ్ల పదవీకాలంలో చేసిన అభివృద్ధిపై మాజీ ఎంపీ వినోద్కుమార్తో చర్చకు సిద్ధమా..? అని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ సవాల్ విసిరారు.
Ex MP Vinod | కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన 2014 నుంచి 2019 వరకు 106 సార్లు నియోజకవర్గ, తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడానని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు.
KTR | కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. అసలు ఆయన ఏం మాట్లాడతడో.. ఎప్పుడు ఏం ఒర్రుతడో అర్థం కాదని ఆయన ఎద్దేవా చేశారు. చొక్కారావు, బద్దం ఎల్లారెడ్�
‘ఎంపీ సంజయ్కు కరీంనగర్ ఏమైనా పునరావాస కేంద్రమా..? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంటుకు పోటీ చేసే ఆయనకు మళ్లీ ఎందుకు ఓటేయాలి?’ అని మాజీ ఎంపీ, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వి�
Bandi Sanjay | హుజూరాబాద్ టౌన్ : కాంగ్రెస్ పార్టీ దోఖాబాజ్ పార్టీ అని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆ పార్టీ అధికా
TS BJP List | రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాబితాను ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సం జయ్ ఓ వెధవ అని రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాముడి పేరు చెప్పి ఓట్ల వ్యాపారం చేసుకుంటున్నది బండి సంజయ్ అని దుయ్యబట్టారు. రాముడి గు రించి త�