పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ హామీ ఇచ్చారు. ఇప్పటికే తాను మంజూరు చేయించిన స్మార్ట్సిటీ నిధులు వె�
‘పదేళ్ల నిజం కేసీఆర్ పాలన. పదేళ్ల విషం నరేంద్ర మోడీ పాలన. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఈ మూడింటి మధ్యనే ఈ ఎన్నికలు జరుగుతున్నయి. గులాబీ జెండానే మన తెలంగాణకు శ్రీరామ రక్ష’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్
KTR | కరీంనగర్లో మనకు కాంగ్రెస్తో పోటీ లేదు.. బీజేపీతోనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చిన్నచిన్న మనస్పర్థలు పక్కనపెట్టి పని చేస్తే వినోద్ కుమార్ భారీ మెజ�
గ్రామాల్లో బీఆర్ఎస్ అపూర్వ స్పందన వస్తున్నదని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
ఇవి తెలంగాణ భవిష్యత్, తలరాతను మార్చే ఎన్నికలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వాళ్ల ఆటలు స�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు ఒక గుడితేలేదని, బడితేలేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. సమయం, తేదీ, వేదిక మీరే నిర్ణయించండి’ అని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అబ�
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నాటితో ముగిసింది. ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఈ నెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించారు.
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి దోస్తులు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ను గెలిపించేందుకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. బండి మత రాజకీయాలు తప్ప అభివృద్ధి మాట ఎత్తడు’ అని బ�
‘కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిందేంటో చెప్పు? బడికో, గుడికో నిధులు తెచ్చినవా..? అభివృద్ధి పనులకు కనీసం ఐదు రూపాయలైన మంజూరు చేయించినవా..? చెప్పు’ అని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నదుల అనుసంధానం పేరిట తెలంగాణకు జీవధార అయిన గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్ర చేస్తున్నదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కు
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు నీవు చేసిందేంటని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ప్రశ్నించారు.