‘కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. సమయం, తేదీ, వేదిక మీరే నిర్ణయించండి’ అని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అబ�
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నాటితో ముగిసింది. ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఈ నెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించారు.
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి దోస్తులు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ను గెలిపించేందుకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. బండి మత రాజకీయాలు తప్ప అభివృద్ధి మాట ఎత్తడు’ అని బ�
‘కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిందేంటో చెప్పు? బడికో, గుడికో నిధులు తెచ్చినవా..? అభివృద్ధి పనులకు కనీసం ఐదు రూపాయలైన మంజూరు చేయించినవా..? చెప్పు’ అని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నదుల అనుసంధానం పేరిట తెలంగాణకు జీవధార అయిన గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్ర చేస్తున్నదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కు
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు నీవు చేసిందేంటని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ప్రశ్నించారు.
బ్రిజేశ్కుమార్ కృష్ణాజలాల కేటాయింపు చేపట్టినప్పుడు, బేసిన్తో సంబంధం లేని తెలుగుగంగ ప్రాజెక్టుకు సైతం నీటి కేటాయింపు చేశారు. కారణం, అప్పటికే దాని నిర్మాణం జరిగింది.
Bandi Sanjay | అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్ ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. శుక్రవారం కరీ�
వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ వద్ద దీక్ష చేయాలని బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజ
Bandi Sanjay | వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ వద్ద దీక్ష చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసి�
ఎన్నికలకు ముందు ఉచిత పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాటిని ఉద్దెర పథకాలుగా మార్చి ప్రజలను మోసం చేస్తున్నదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినో
RS Praveen Kumar | తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి.. ప్రపంచ పటంలో కనిపించాలని గ
రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సోమవారం కోహెడ మండలంలోని శనిగరంలో పర్యటించి గ్ర�
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కావాలా?, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకుడు కావాలో ? ప్రజలు ఆలోచన చేయాలని బీఆర్ఎస్ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పన్య