కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు బీజేపీ నాయకులతో కుమ్ముకై డివిజన్ల టికెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ బండి శ్రీలత చంద్రశే�
తానను కార్పొరేటర్గా గెలిపిస్తే తన డివిజన్ 58లో ఆడపిల్ల పుడితే రూ.10 వేలు, ఆడ పిల్లల పెళ్లిలకు రూ.25,116, అదే విధంగా మగపిల్లవాడు పుడితే రూ.5 వేలు అందిస్తానని మాజీ మేయర్ రవీందర్సింగ్ తెలిపారు. స్థానిక ఓ ప్రైవే�
పండుగల సమయంలోనే తెలంగాణ ఈగల్ టీం డ్రగ్స్పై దా డుల చేస్తున్నదని, మిగ తా సమయంలో పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. ఈగల్ టీం దాడులపై అనుమానాలు ఉన్నాయని శనివారం ప్రకటనలో పేర్కొన్న�
పాలమూరు ఎత్తిపోతల పథకం, గోదావరి, కృష్ణా బేసిన్ల నీళ్ల వాటాపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీ
MLA Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎల్లప్పుడూ బీజేజీ సైనికుడినేనని చెప్పిన ఆయన.. పార్టీ పెద్దలు కోరితే తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్న�
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య వర్గపోరు నడుస్తుందన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికలైనా, ఏ సమావేశం జరిగినా హుజూరాబాద్ అసెంబ్లీ నియోకజవర్గంలో వర్గ విభేదాలు రచ్చకెక్కడం చూస్తున్నదే.
బీజేపీలో వర్గపోరు తారస్థాయికి చేరుతున్నది. ఆధిపత్య పోరుతో తాము ఓటమి పాలయ్యానని ఆ పార్టీ బలపరిచిన తుమ్మనపల్లి సర్పంచ్ అభ్యర్థి బేతి సులోచన భర్త తిరుపతిరెడ్డి సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేయడం తీ�
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. రెండు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి గులాబీ విజయఢంకా మోగించింది. మొత్తంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలు తంగళ్లపల్లి, ము�
తొలి విడత పంచాయతీ పోరులోనే కమలం వాడిపోయింది. ఇతరులు గెలిచిన స్థానాల్లో సగం కూడా గెలువలేక చతికిలపడటంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.