కేంద్ర మంత్రివర్గంలో రాష్ర్టానికి రెండు పదవులు దక్కాయి. సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి మరోసారి కేంద్ర క్యాబినెట్ హోదా దక్కగా, కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బం�
Bandi Sanjay - Kangana Raunat | ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ఢిల్లీలో జరిగింది. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ అవుతున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదురొంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతులను ఆదుక
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నదని, వాటిని అమలు చేయడం చేతగాకే స్థానిక సంస్థల ఎన్నికలను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
2014లో బడే భాయ్ మోదీ.. 2023లో చోటేభాయ్ రేవంత్రెడ్డిలు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని.. ఎవరు మోసగాళ్లో, ఎవరు పనిమంతులో గుర్తించి ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కోరా�
ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కటీ అమలు చేయకుండా మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, వారిని అడుగడుగునా ప్రజలు నిలదీయాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపు
ఐదేండ్లు ఎంపీగా పదవి వెలగబెట్టి అభివృద్ధికి ఐదు రూపాయల నిధులు తీసుకురాని బండి సంజయ్కు ఓట్లడిగే నైతిక హక్కులేదని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం ఆక్షేపించారు. కరీంన�
KCR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండాలంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వినోద్కుమార్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేపు జిల్లా తీసేస్తా అంటే.. అడ్డం పడి కొట్లాడేటోడు.. యుద్ధం చేసేటోడు కావాలని త
KCR | బీజేపీ ఎజెండాలో పేదలు లేరు కానీ పెద్ద పెద్ద గద్దలు ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని క�
దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్న బీజేపీకి, ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య�
KCR | కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ బండి సంజయ్తో పైసా అభివృద్ధి పని జరిగిందా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు.
పేదల దేవుడు రాజన్న అంటే ప్రధాని మోడీకి అంత చిన్నచూపెందుకు? మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రానికి వచ్చి రాజన్న గుడి అభివృద్ధిపై ఒక్క మాట మాట్లాడలేదు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రావణాసురుడు అని సొంత పార్టీ నేతలే సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ను లంకలా ఏర్పాటుచేసుకొని దాడులు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.