నీట్ పేపర్ లీకేజ్పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను వెంటనే రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఈమేరకు శనివారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు పెల్లుబికాయి.
యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రాణిని ప్రకృతితో కలపడమే యోగా అంతరార్థం అని చెప్పారు. నేడు ప్రపంచమంతా యోగా వైపు చూస్తున్నదని తెలిపారు.
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాజ్భవన్ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద�
బీజేపీలో కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో ఆ పార్టీలో వివాదం నెలకొన్నది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు పగ్గాలు అప్పగించొద్దని ఆ పార్టీలో కొందరు సీనియర్లు అధిష్ఠానం వద్ద వాదన వినిపించినట్టు తెలిసింద�
కేంద్ర మంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కిషన్రెడ్డి ముందుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్ర మంత్రులకు సోమవారం శాఖలను కేటాయించారు. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ వంటి కీలక శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయా శాఖలకు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన అమిత్షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామ�
కిషన్రెడ్డికి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కడంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనే చర్చ మొదలైంది. గతంలో మాదిరిగానే అటు కేంద్ర మంత్రిగా, ఇటు అధ్యక్షుడిగా కిషన్రెడ్డి కొనసాగుతార�
కేంద్ర మంత్రివర్గంలో రాష్ర్టానికి రెండు పదవులు దక్కాయి. సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి మరోసారి కేంద్ర క్యాబినెట్ హోదా దక్కగా, కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బం�
Bandi Sanjay - Kangana Raunat | ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ఢిల్లీలో జరిగింది. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ అవుతున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదురొంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతులను ఆదుక
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నదని, వాటిని అమలు చేయడం చేతగాకే స్థానిక సంస్థల ఎన్నికలను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
2014లో బడే భాయ్ మోదీ.. 2023లో చోటేభాయ్ రేవంత్రెడ్డిలు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని.. ఎవరు మోసగాళ్లో, ఎవరు పనిమంతులో గుర్తించి ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కోరా�