తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ర్టాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ లేని బీసీ నినా దం తెలంగాణలో రావడానికి వెనుకాల పెద్ద కుట్ర ఉన్నది. తెలంగాణలో మెజారిటీ జనాభా బీసీలదే. సుమారు 54 శాతంతో బీ
‘బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శించే అర్హత నీకు లేదు. ఎంతసేపు మతం పేరిట యువతను రెచ్చగొట్టుడే తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవా..?’ అని బీఆర్ఎస్ నగర అధ్�
KTR | మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగులను భారీ మెజార్టీతో గెల
బీజేపీలో రోజుకో వర్గం తెరమీదికి వస్తున్నది. ఇప్పటికే కిషన్రెడ్డి వర్గం, బండి సంజయ్ వర్గం, ఈటల రాజేందర్ వర్గం అంటూ రాష్ట్ర నాయకత్వం చీలికలు పేలికలయ్యింది. ఒకరిపై ఒకరు ఢిల్లీలో ఫిర్యాదులు చేసుకుని, పదవ�
Bandi vs DK | తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య నిప్పు రాజుకుంది. వారిద్దరూ మరెవరో కాదు. ఒకరు మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కాగా, మరొకరు మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
కమలం పార్టీ రాజకీయ క్రీడలో కొత్తవారికి చేదు అనుభవం ఎదురవుతున్నది. ఆ పార్టీపై గంపెడు ఆశలతో కాషాయం కండువా కప్పుకోవడానికి ఊవిళ్లూరిన వారందరికీ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఘోర పరాభవం ఎదురవుతున్నది.
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ సీటు హాట్ హాట్గా మారింది. అసెంబ్లీ సీటు విషయంలో ఇద్దరు బడా నేతల మధ్య అంతర్గత వార్ కొనసాగుతున్నది. ఒకరు వారసురాలికి టికెట్ ఇప్పించుకో�
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిపై పార్టీ ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి స్వేచ్ఛ కరువైందని, క్రమ శిక్షణ పేరుతో రోజ�
‘మనలో ఎవరో ఒక కోవర్ట్ ఉన్నారు’.. బీజేపీలో గ్రూపు రాజకీయాలు నడుపుతున్న ప్రతి ఒక్కరిలో మెదులుతున్న సందేహం ఇది. ఆ కోవర్టు ఫలానా వ్యక్తే కావొ చ్చని అనుమానిస్తున్నారు. బీజేపీలో ఇటీవల గ్రూపు రాజకీయాలు ఎక్కువ�
కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి మూడున్నరేండ్లయినా బండి సంజయ్ ఒరగబెట్టిందేమీ లేదు. రాష్ట్రం గురించి, కనీసం తన నియోజకవర్గం గురించి ఏ రోజైనా.. ఏ భాషలోనైనా మాట్లాడిండా..? ఆయన అన్న ట్టు రాష్ట్రంలో, కరీంనగర్ జిల�
రాష్ట్రంలో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో వరుస సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచించింది.
రాష్ట్ర బీజేపీలో కూటముల కొట్లాట మరింత ముదురుతున్నది. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా కొందరు నేతలు జట్టు కట్టినట్టు తెలుస్తున్నది.
కోర్టులను గౌరవించని బండి సంజయ్కి ఎంపీగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. కరీంనగర్లో సోమవారం ఆయన మీడియా తో మాట్లాడారు. డబ్బులు వసూల