అవినీతికి పాల్పడుతున్నాడని బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని, అలాంటి బండికి ప్రజ లు ఓటుతో బుద్ధిచెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలా�
కరీంనగర్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బండి సంజయ్కి ఇక్కడి ప్రజల ఓట్లు అడిగే అర్హత లేదని కరీంనగర్ బీఆర్�
ఆంధ్రోళ్లు ఢిల్లీ పార్టీలతో కుమ్మకై పచ్చగా ఉన్న తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమైన్రు. ఇప్పుడు జరిగే ఎన్నిక ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్ధం లాంటిదే.. ఏ ఒక్క తప్పు జరిగినా మన బిడ్డల భవిష్యత్తు అంధకారం �
బండి సంజయ్ని సీఎం అభ్యర్థిగా ఖరారు చేయడం వల్లనే ఆయన్ని పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించి కిషన్రెడ్డికి అప్పగించినట్టు ఆ పార్టీ జాతీయ నాయకులు మురళీధర్రావు ఇటీవల కొత్త విషయాన్ని బయటపెట్టారు.
BJP | అభ్యర్థుల ఎంపికలోనే తీవ్ర తడబాటుకు గురైన బీజేపీ.. బీ ఫారాలు ఇచ్చే సమయంలోనూ ఆగమాగం అయ్యింది. ఒకవైపు చాలాచోట్ల సరైన అభ్యర్థులు దొరకక నామినేషన్ల చివరిరోజున జాబితాలు విడుదల చేసింది.
ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో కార్యకర్తలందరూ సీఎం.. సీఎ�
రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీసీలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో హస్తంపార్టీకి బీసీల దమ్మేంటో చూపించాలన్నారు.
తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ర్టాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ లేని బీసీ నినా దం తెలంగాణలో రావడానికి వెనుకాల పెద్ద కుట్ర ఉన్నది. తెలంగాణలో మెజారిటీ జనాభా బీసీలదే. సుమారు 54 శాతంతో బీ
‘బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శించే అర్హత నీకు లేదు. ఎంతసేపు మతం పేరిట యువతను రెచ్చగొట్టుడే తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవా..?’ అని బీఆర్ఎస్ నగర అధ్�
KTR | మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగులను భారీ మెజార్టీతో గెల
బీజేపీలో రోజుకో వర్గం తెరమీదికి వస్తున్నది. ఇప్పటికే కిషన్రెడ్డి వర్గం, బండి సంజయ్ వర్గం, ఈటల రాజేందర్ వర్గం అంటూ రాష్ట్ర నాయకత్వం చీలికలు పేలికలయ్యింది. ఒకరిపై ఒకరు ఢిల్లీలో ఫిర్యాదులు చేసుకుని, పదవ�