Etela Rajender | దాదాపు రెండేండ్ల కిందటి సీన్.. 2021 జూన్ 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ సమక్షంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రమశి�
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏనాడో దూరమైన కాంగ్రెస్, ఎన్నడూ జనం నమ్మనే నమ్మని బీజేపీలు నింగికి నిచ్చెన వేస్తున్నాయి. విచిత్రాతి, విచిత్రమైన, వింత ధోరణులతో, రోదనలతో రాజకీయ కాలుష్యాన్ని రాజేస్తున్నాయి. నమ్మిత
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో రూ.2వేల పింఛన్ అమలు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సవాల్ చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారాలు, అబద్ధపు మ
G Kishan Reddy: తెలంగాణ బీజేపీ చీఫ్గా కిషన్ రెడ్డిని నియమించారు. ఆ పోస్టు నుంచి బండి సంజయ్ను తప్పించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులను ఆ పార్టీ మార్చింది. ఏపీకి పురంధేశ్వరిని అధ్యక్షురా�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు ముందే బీజేపీలో ముసలం పుట్టింది. తమకు పదవులు కావాలంటూ నేతలంతా ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రాజకీయం మొత్తం అధ్యక్ష పదవి చుట్టూ తిరుగుతున్�
MLA Raghunandan Rao | దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిజమేనని రఘునందన్ రావు స్పష్టం చేశారు. పదేండ్ల నుంచి పార్టీకి
బీజేపీకి ‘లీకుల’ వ్యవహరం కొత్త తలనొప్పిగా మారింది. కొంతకాలంగా బీజేపీ నుంచి రోజుకొక వార్త లీకు రూపంలో బయటికి వస్తున్నది. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి, కిషన్రెడ్డికి బాధ్యతలు అప్పగి�
రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న అంతర్గత పోరుపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మధ్య వివాదాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్త
బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరికొందరు నేతలు ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైనట్టు సమాచారం. తగిన సమయం చూసుకొని బండి సంజయ్కి ఝలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. శనివారం �
రాష్ట్రంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పలికే బీజేపీ.. పరిగెత్తడం అటుంచి కనీసం నడవలేక బొక్కబోర్లా పడింది. పార్టీలో రోజురోజుకూ వర్గపోరు పెరుగుతున్నది.