Bandi Sanjay | బీజేపీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిందే బండిసంజయ్ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తొలిగించగానే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చానని తెలిపారు. బండిని అందరూ గుండెల్ల�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. అయితే ఆ సమావేశం కాస్తా బండి సంజయ్ వీడ్కోలు సభగా మారిపోయింది. సభ ఆద్యంతం బండి నామస్మరణతో నిండిపోయింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి రాహుల్గాంధీలో, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జోష్ కనిపిస్తున్నది. ఇది ఆత్మవంచనతో తెచ్చి పెట్టుకున్నదా? లేక నిజంగానే మనసుల్లోంచి వస్తున్నదా? అనేది దేవతా వ�
Revanth Reddy | ‘రైతులకు మూడు గంటల కరెంట్ చాలు. ఉచిత విద్యుత్ అవసరం లేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? పార్టీలో తన ప్రతిష్ట దిగజార్చాయా? ఆ వ్యాఖ్యలతో పార
BJP | కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట.. ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకడు’.. రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై ఇలాంటి సామెతలు ఎన్నయినా చెప్పొచ్చు అంటున్నారు రాజ�
బీజేపీ తనను పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ వాపోయారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నపుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తనకేమీ పట్టనట్టు వ్యవహరించారు. ఆయన స్థానంలో తననే నియమిస్తారనీ ఊహించి ఉంటే బండి వ్యతిరేక శిబిరానికి మద్దతు ఇ
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �
Etela Rajender | దాదాపు రెండేండ్ల కిందటి సీన్.. 2021 జూన్ 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ సమక్షంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రమశి�
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏనాడో దూరమైన కాంగ్రెస్, ఎన్నడూ జనం నమ్మనే నమ్మని బీజేపీలు నింగికి నిచ్చెన వేస్తున్నాయి. విచిత్రాతి, విచిత్రమైన, వింత ధోరణులతో, రోదనలతో రాజకీయ కాలుష్యాన్ని రాజేస్తున్నాయి. నమ్మిత
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో రూ.2వేల పింఛన్ అమలు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సవాల్ చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారాలు, అబద్ధపు మ