చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఎన్నికల ఖర్చు కోసం చెన్నూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర్రెడ్డి రూ.51 వేలు విరాళంగా అందజేశారు.
చాకలి ఐలమ్మ సాక్షిగా తమ ఓటు ప్రస్తుత ప్రభుత్వ విప్, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు బాల్క సుమన్కే వేస్తామంటూ రజక సంఘం నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు శ
రాబోయే ఎన్నికల్లో చెన్నూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బాల్క సుమన్ను మరోమారు గెలిపించుకుంటామని మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని విద్యానగర్ (19వ వార్డు), ఎస్సీ, ఎస్టీ కాలన�
మండలంలోని లంబాడీపల్లి గ్రామంలో ఎంపీటీసీ నగావత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పింఛన్దారులంతా బాల్క సుమన్కే ఓటు వేసి గెలిపించుకుంటామని బుధవారం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పింఛన్ అంటే రూ.20
చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞం సాగుతున్నదని, అది చూసి మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు.
తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. అప్పుల కట్టడిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నా యి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రు లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎ స్ శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, బాధితుల్లో
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు, చిల్లర విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చిల్లర నాయకుడని, వరదల సమయంల�
CM KCR | దేశంలో సీఎం కేసీఆరే అసలు దళిత‘బంధు’వు అని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అభివర్ణించారు. దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిల
సాయిచంద్ ఈ కాలానికి లభించిన అరుదైన వాగ్గేయకారుడు. అమరచింతలో ఉద్భవించిన ఆ కంఠానికి మంద్రస్థాయిలో కూడా వీర రసాన్ని పలికించడం తెలుసు. శ్రోతకు ఏ రూపంలో సందేశాన్ని అందించాలో తెలుసు. బాల్యంలోనే అమ్మను కోల్ప�
ప్రముఖ గాయకుడు సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటి
ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ వసతి పథకం ద్వారా కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 గృహాల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రగతి చ�