అసెంబ్లీలో ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ (Balka Suman) మంచిర్యాల జిల్లా చెన్నూరులో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యక్తలు, నాయకులతో కలిసి చెన్నూరు (Chennur) పట్టణంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్�
CM KCR | చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ నా కొడుకు లాంటివాడు.. 60 వేల మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన చెన్నూరు నియో�
CM KCR | కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు కాదు.. డిపాజిట్లు కూడా రావొద్దని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ధరణి పోర్టల్, రైతుబంధు, 24 గంటల కరెంట్ తీసేస్తే.. రైతులు ఆగమైతపోతారని, రైతులు ఆ�
CM KCR | మీ ఓటు తలరాత మారుస్తుంది.. ఐదేండ్ల భవిష్యత్ను కూడా నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కాబట్టి ఆషామాషీగా, అలవోకగా, డబ్బులు ఇచ్చారని ఓటు వేయొద్దు.. ఆలోచించి ఓటు వేయాలని కేస
Balka Suman | తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వెన్నంటి ఉప్పెనలా కదిలారు. అందులో ఉస్మానియా విద్యార్థి బాల్క సుమన్ ఒకరు. తండ్రి అందించిన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చు�
చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఎన్నికల ఖర్చు కోసం చెన్నూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర్రెడ్డి రూ.51 వేలు విరాళంగా అందజేశారు.
చాకలి ఐలమ్మ సాక్షిగా తమ ఓటు ప్రస్తుత ప్రభుత్వ విప్, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు బాల్క సుమన్కే వేస్తామంటూ రజక సంఘం నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు శ
రాబోయే ఎన్నికల్లో చెన్నూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బాల్క సుమన్ను మరోమారు గెలిపించుకుంటామని మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని విద్యానగర్ (19వ వార్డు), ఎస్సీ, ఎస్టీ కాలన�
మండలంలోని లంబాడీపల్లి గ్రామంలో ఎంపీటీసీ నగావత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పింఛన్దారులంతా బాల్క సుమన్కే ఓటు వేసి గెలిపించుకుంటామని బుధవారం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పింఛన్ అంటే రూ.20
చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞం సాగుతున్నదని, అది చూసి మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు.
తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. అప్పుల కట్టడిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నా యి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రు లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎ స్ శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, బాధితుల్లో
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు, చిల్లర విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చిల్లర నాయకుడని, వరదల సమయంల�