మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అ య్యింది.బీఆర్ఎస్కు పూర్తిస్థాయి కోరం ఉన్నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ బరితెగింది. ప్రమాణ స్వీకారానికి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తోపాటు పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు జరిపిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. బీఆర్ఎస్ నే
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించిన బీఆర్ఎస్, సీపీఐ కూటమి అభ్యర్థుల శిబిరంపై పోలీసులతో కలిసి దాడి చేసేందుకు కాంగ్రెస్ గూండాలు ప్లాన్ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రోజు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నట్లు అనిపించలేదు. ఓ వైపు ఓటింగ్ జరుగుతుంటే.. మరోవైపు అధికార పార్టీ దౌర్జన్యకాండ సాగించింది. చెన్నూర్ మున్సిపాలిటీలో రాష్ట్�
Balka Suman | మంత్రి వివేక్ వెంకట స్వామి బైక్లపై పోలింగ్ బూత్ల వద్ద తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.
Balka Suman : చెన్నూరు మున్సిపాలిటీలో రాక్షస పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. మల్లేశం గౌడ్ ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారులో అప్పటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన చెన్నూర్ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకెళ్లగా, నేడు కాంగ్�
Chennur Voter List | చెన్నూర్ మున్సిపాలిటీలో మొత్తం 19,903 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 400లకు పైగా మృతులకు ఓట్లు ఉన్నాయి. వార్డుకు 900 నుంచి వెయ్యి మంది ఓటర్లు ఉండగా.. 25 నుంచి 30 వరకు మృతులకు ఓట్లు ఉండటం గమనార్హం.
సర్పంచ్ ఎన్నికల్లో తమతో కలిసి రావడం లేదని కక్ష పెంచుకున్న కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ నాయకుడిపై కత్తితో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్పల్లిలో సోమవారం జరిగింది.
ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని మూడో విడుత పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపున�
Deeksha Divas | తెలంగాణ ఉద్యమం. అస్తిత్వ ఉద్యమాల ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు! త్యాగాలకు తెగించి సాధించుకున్న రాష్ర్టాన్ని.. సబ్బండ వర్గాల సంక్షేమానికి, ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలను సాఫ�
తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్, పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్వన్గా నిలిపిన మహోన్నత వ్యక్తి ఆయన అని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ�