CM KCR | దేశంలో సీఎం కేసీఆరే అసలు దళిత‘బంధు’వు అని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అభివర్ణించారు. దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిల
సాయిచంద్ ఈ కాలానికి లభించిన అరుదైన వాగ్గేయకారుడు. అమరచింతలో ఉద్భవించిన ఆ కంఠానికి మంద్రస్థాయిలో కూడా వీర రసాన్ని పలికించడం తెలుసు. శ్రోతకు ఏ రూపంలో సందేశాన్ని అందించాలో తెలుసు. బాల్యంలోనే అమ్మను కోల్ప�
ప్రముఖ గాయకుడు సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటి
ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ వసతి పథకం ద్వారా కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 గృహాల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రగతి చ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఊరూరా నిర్వహించిన హరితోత్సవం ఉత్సాహంగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ.. బైక్ ర్యాలీలు తీశారు
CM KCR | మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆఫీసు ప్రారంభోత్సవానికి ముందు ఆ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించ�
సమైక్య రాష్ట్రంలో పరాయి పాలకుల చేతిలో అణచివేతకు గురైన గౌడ కులస్తులకు స్వరాష్ట్రంలో సముచిత గౌరవం దక్కిందని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్ల�
‘బీఆర్ఎస్ అజేయమైన శక్తిగా ఎదిగింది. ఈ గడ్డపై మా పార్టీకి ఎదురేలేదు. రాబోయే ఎన్నికల్లో మాకు బ్రహ్మాండమైన మెజార్టీ రావడం ఖాయం.’ అని అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమ
ప్రాణహిత నది పక్క, రాజధానికి 320 కిలోమీటర్ల దూరం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దున ఉన్న కోటపల్లి మండలం ఒకప్పుడు కల్లోలిత ప్రాంతమని, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చిన్నచూపు చూశాయని ప్రభుత్వ వి
దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ (BR Ambedkar) విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని హుస్సెన్సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ విగ్రహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత�
బీఆర్ఎస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహ గార్డెన్లో బుధవారం నిర్వహించిన
బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లోనే అవినీతి ఎక్కువగా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అవినీతి అంశంపై ‘లోక్నీతి-సీఎస్డీస్' 13 రాష్ర్టాల్లో చేసిన సర్వే ఫలితాలను గురువారం ఆయన ట్వ