ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్ర సర్కారు చేపట్టిన అభివృద్ధిని చూసి అండగా నిలవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. నస్పూర్లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ ప�
రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. హైదరాబా�
ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం రానివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గర్భిణుల్లో రక్తహీనత తగ్గించేందుకు న్యూట్రిషన్ కిట్స్ను ప్రవ�
చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలపుతానని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
హైదరాబాద్ను పాకిస్థాన్తో పోల్చిన వైఎస్ షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కు ఎక్కడిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. షర్మిలది మొదటి నుంచి తెలంగాణకు ద్రోహం చేసిన కుటుం బం అని విమర్శించారు. షర్�
సింగరేణిని ప్రైవేటీకరించబోమని మోదీ పచ్చి అబద్ధం చెప్పాడని, అలాగైతే బొగ్గుబ్లాకుల వేలాన్ని సింగరేణి సంస్థకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రశ్నించా�
ఫ్లోరోసిస్పై సాధించిన విజయానికి గుర్తుగా నల్లగొండ జిల్లా మర్రిగూడలోని ఫ్లోరైడ్ బాధితులంతా ఒకచోట చేరి దీపావళిని జరుపుకొన్నారు. భగీరథ విజయం గా నిర్వహించుకొన్న ఈ వేడుకల్లో ఫ్లోరోసిస్ బాధితులు, వారి క�
Munugode by poll | మర్రిగూడ మురిసిపోయింది. ఫ్లోరైడ్ భూతానికి, ఫ్లోరోసిస్ వైకల్యానికి చిరునామాగా పేరుపడ్డ ఈ గడ్డ మీద అమావాస్య చీకటి వెన్నెలై మెరిసింది. ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటంలో ముందుండి నిలిచిన ఫ్లోరోసిస్
Balka Suman | మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ప్రజలు ఆయనను నిలదీస్తున్నారని చెప్పారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విడుదల చేసిన లేఖను ఖండిస్తున్నట్టు ప్రభు త్వ విప్ బాల్క సుమన్ చెప్పారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరులో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మీడియాతో మాట్లా�
Telangana leaders: మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ కూడా రాదని టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా
ఎనిమిదేండ్లుగా దేశంలో బీజేపీ పాలన నడుస్తున్నది. గుజరాత్ మోడల్ పేరు జెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ
ఎనిమిదేండ్లలో దేశానికి చేసింది ఏమీ లేకపోగా.