అన్ని విధానాల్లో విఫలమైన ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు మోదీ హఠావో-దేశ్ బచావో అంటూ నినదిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్పై ఏర్పాటు చేసిన
సింగరేణి ఏరియాల్లోని భూముల క్రమబద్ధీకరణ కోసం తీసుకువచ్చిన జీవో 76 ను గడువును రెండు నెలల పాటు (12-08-2022 తేదీ వరకు) పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ విప్,
ఎనిమిదేండ్లుగా ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల ఫలితమే ప్రస్తుత దేశవ్యాప్త నిరసనలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వ
హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి బాధ్యత మోదీ సర్కారే వహించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీల�
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల తన స్వగృహంలో శుక్రవారం ఆయన మాట
రానున్న రోజుల్లో దేశంలో టీఆర్ఎస్ జైత్రయాత్ర చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ అంతిమయాత్ర కొనసాగుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. దేశంలో బీజేపీ అప్రజాస్వామికంగా ఎన్ని చర్యలకు పాల్పడుతున్నా..
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ ప్రజలకు అందడం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని
సింగరేణి నివాస స్థలాలకు పట్టాలిచ్చి.. ఈ ప్రాంత ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలి�
నియోజకవర్గాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, రే�
సింగరేణి ప్రాంతంలో ఇండ్ల పట్టాలకు సంబంధించి విడుదల చేసిన జీవో 76 కాలపరిమితిని మరో 2 నెలలు పొడిగించాలని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు బాల్కసుమన్, నడిపల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య కోర�
మోదీ సర్కారు రెండోదఫా అధికారంలోకి వచ్చి నిన్నటితో మూడేండ్లు పూర్తయింది. మొత్తంగా మోదీ ప్రభుత్వానికి ఎనిమిదేండ్లు నిండాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో వివిధ కుంభకోణాలు చూసి విసిగిపోయిన ప్రజలు �
2,242 మంది కుటుంబాల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు అందజేసిన మంత్రి అల్లోల, విప్ బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ పరిధిలో పంపిణీ శ్రీరాంపూర్/ రామకృష్ణాపూర్, మే 25: సింగరేణి స్థలాల్ల�
చెన్నూర్ రూరల్; బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగునూరి వెంకటేశ్వర్గౌడ్ను ఆదివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరామర్శించారు. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ఇంటికి వెళ్లిన బాల�
మాయలఫకీర్ లాంటి అమిత్షా వలలో తెలంగాణ ప్రజలు ఎన్నటికీ చిక్కరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గుజరాత్ గ్యాంగ్కు బానిసలుగా మారిన రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టా�
ప్రజలు తమను నమ్మే పరిస్థితి లేదని గుర్తించిన కాంగ్రెస్ దగుల్బాజీ నేతలు సరికొత్త డ్రామాలకు తెరలేపారని ప్ర భుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా