రాష్ట్రంలోని దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని ఎమ�
ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్�
రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్లో�
అచ్చేదిన్ ఆగయా.. అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ), నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సచ్చేదిన్ తీసుకొచ్చారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ �
చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బా�
అన్ని విధానాల్లో విఫలమైన ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు మోదీ హఠావో-దేశ్ బచావో అంటూ నినదిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్పై ఏర్పాటు చేసిన
సింగరేణి ఏరియాల్లోని భూముల క్రమబద్ధీకరణ కోసం తీసుకువచ్చిన జీవో 76 ను గడువును రెండు నెలల పాటు (12-08-2022 తేదీ వరకు) పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ విప్,
ఎనిమిదేండ్లుగా ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల ఫలితమే ప్రస్తుత దేశవ్యాప్త నిరసనలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వ
హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి బాధ్యత మోదీ సర్కారే వహించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీల�
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల తన స్వగృహంలో శుక్రవారం ఆయన మాట
రానున్న రోజుల్లో దేశంలో టీఆర్ఎస్ జైత్రయాత్ర చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ అంతిమయాత్ర కొనసాగుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. దేశంలో బీజేపీ అప్రజాస్వామికంగా ఎన్ని చర్యలకు పాల్పడుతున్నా..
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ ప్రజలకు అందడం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని
సింగరేణి నివాస స్థలాలకు పట్టాలిచ్చి.. ఈ ప్రాంత ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలి�
నియోజకవర్గాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, రే�
సింగరేణి ప్రాంతంలో ఇండ్ల పట్టాలకు సంబంధించి విడుదల చేసిన జీవో 76 కాలపరిమితిని మరో 2 నెలలు పొడిగించాలని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు బాల్కసుమన్, నడిపల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య కోర�