మంచిర్యాల జిల్లా చెన్నూరులో ‘కృతజ్ఞత సభ’ పేరుతో ఇటీవల ఒక కొత్త సంప్రదాయాన్ని సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1658 కోట్ల వ్యయంతో చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయడంతో పాటు ఇతర హామీలను నెరవేర్చిందన్�
ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్కు సంబంధించిన డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన ఉప్పల శారద కుమారుడు ఉప్పల అభిషేక్తో పాటు రేవంత్రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్రెడ్డికి సంబంధాలు ఉన్న
గతంలో చెప్పినట్టు ధాన్యం కొనిపించు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సవాల్ పేదల పాలిట జలగ: ఎమ్మెల్యే ఆనంద్ సాగు తెలియని గోయల్: ఎమ్మెల్సీ యెగ్గె సంజయ్ ప్రగల్భాల వీడియో విడుదల హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెల�
టీఆర్ఎస్ ధ్యేయం తెలంగాణ రాష్ట్ర వికాసమైతే, ఆ వికాసాన్ని విధ్వంసం చేయటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకొన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. తమకు అనుకూలంగా లేకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామన్న�
రాజగోపాల్రెడ్డికి బాల్కసుమన్ చురకలు సింగరేణిపై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన ప్రభుత్వ విప్ హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ప్రజల సంపద, ఆస్తులను కొల్లగొట్టే తెలివి తమకు లేదని ప్రభుత్వ విప్�
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేశారని విప్ బాల్క సుమన్ విమర్శించారు. పథకం ప్రకారమే వారు సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సభలో చర్చ జరగాలి కానీ, రచ్చకాదని స్�
రాష్ట్రంలో అభివృద్ధి ఉద్యమంలా కొనసాగుతున్నదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని అభివృద్ధి సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్నదని కొనియాడా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డే ఉరితాడుగా మారారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీనియర్లను బయటికి పంపి కాంగ్రెస్ పార్టీని బీజేపీకి అమ్మే పనిలో రేవంత్ ఉన్నారు. ఆయన బీజే
హైదరాబాద్ : పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి విషయ పరిజ్ఞానం లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి
రాజకీయ పబ్బం కోసమే బీజేపీ నేతలు జైభీమ్ నినాదం తెచ్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ నాడు జైశ్రీరామ్, ఇప్పుడు జైభీమ్ పేరుతో నాటకాలు ఆడుతున్నదని
పెంచికల్పేట్లో కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ హాజరైన ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్ వధూవరులకు వస్ర్తాలు, మంగళసూత్రాల పంపిణీ పాల్గొన్న కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ సురేశ్ రా
TRS Party | తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేం అంబేద్కర్ వారసులం.. బీజేపీ వాళ్లు గాడ్సే వారసులు.. అని పేర్క�
మంచిర్యాల జిల్లా గులాబీ కంచుకోట ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంచిర్యాలలో ఘన స్వాగతం మంచిర్యాల, జనవరి 31: కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృ�
కేసీఆర్ పేరిట 100 గ్రామాల్లో నిర్మించేందుకు విప్ సుమన్ నిర్ణయం ఒక్కోచోట రూ. 4 లక్షలతో ఏర్పాటుకు కసరత్తు ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమీక్ష ఈ నెల 4న నమూనా చిత్రం విడుదల చెన్నూర్, జనవరి 6 : నియోజకవర్గంలోన