హైదరాబాద్ / హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో పాటు బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ �
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్పులు బయటపడుతాయనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు. విభజన హామీలను తుంగలో తొక్క�
కమలాపూర్: టీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరేందుకు యువత క్యూ కట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కమలాపూర్ మ�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, అక్టోబర్ 3: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం పనులు చేసింది.. బీజేపీ చేసిందేమిటో ప్రజలకు వివరంగా తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ విప్ బాల్క �
హుజూరాబాద్ : వార్డుమెంబర్గా కూడా లేని ఈటల రాజేందర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే, మంత్రిని చేస్తే ఈ రోజు కేసీఆర్ నే నీతి, జాతి లేదని అంటున్నావని, వామపక్ష వాదినని చెప్పుకునే నీకు, నీవు చేరిన�
Huzurabad | తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను నియోజకవర్గ ప్రజలు సొంతబిడ్డలా ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా వీర తిల�
ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2021లో స్పోర్ట్స్ కోటా వర్తింపజేయాలని టీఆర్ఎస్వీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత
హుజూరాబాద్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ పన్నులు వేయడం, రాయితీలు రద్దు చేయడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన హుజూరాబాద్లో
కమలాపూర్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారని, అమ్మకాలకే కేంద్రం ఓ శాఖను పెట్టిందని, అమ్మకానికి పెట్టిందిపేరు బీజేపీ ఐతే నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అని ఆర్థిక
పంట నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ చెన్నూర్, సెప్టెంబర్ 9: భారీ వర్షాలతో పంట లు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. మం�
టీఆర్ఎస్ విజయానికి కృషిచేయాలి సంక్షేమ పథకాలను వివరించాలి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, సెప్టెంబర్ 1 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమ�