ఓట్ల కోసం ఎంతకైనా తెగించే కాషాయ దళం బీజేపీ డ్రామాలకు ప్రజలు బలికావొద్దు ఈటలపై బాల సుమన్ ఫైర్ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 20: టీఆర్ఎస్పై విషప్రచారం చేస్తూ సానుభూతి ఓట్లు పొందాలని బీజేపీ, ఈటల రాజేందర్
హుజూరాబాద్ టౌన్ : హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిద్దరిని ఆత్మహత్యకు పురిగొల్పి, టీఆర్ఎస్ పై విష ప్రచారం చేసి సానుభూతి ఓట్లు పొంది గెలుపొందాలని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు కొత్త డ
హుజూరాబాద్టౌన్ : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గ్యాస్ విషయంలో మరోసారి తప్పులో కాలేసి తన అవగాహనా లేమిని, తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. ఇటీవల తన ప్రచార ప్రసంగాల్లో గ్యాస్ సిలిండర్ ధరలో రూ. 291 రాష�
హైదరాబాద్ / హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో పాటు బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ �
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్పులు బయటపడుతాయనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు. విభజన హామీలను తుంగలో తొక్క�
కమలాపూర్: టీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరేందుకు యువత క్యూ కట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కమలాపూర్ మ�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, అక్టోబర్ 3: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం పనులు చేసింది.. బీజేపీ చేసిందేమిటో ప్రజలకు వివరంగా తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ విప్ బాల్క �
హుజూరాబాద్ : వార్డుమెంబర్గా కూడా లేని ఈటల రాజేందర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే, మంత్రిని చేస్తే ఈ రోజు కేసీఆర్ నే నీతి, జాతి లేదని అంటున్నావని, వామపక్ష వాదినని చెప్పుకునే నీకు, నీవు చేరిన�
Huzurabad | తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను నియోజకవర్గ ప్రజలు సొంతబిడ్డలా ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా వీర తిల�
ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2021లో స్పోర్ట్స్ కోటా వర్తింపజేయాలని టీఆర్ఎస్వీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత