ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2021లో స్పోర్ట్స్ కోటా వర్తింపజేయాలని టీఆర్ఎస్వీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత
హుజూరాబాద్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ పన్నులు వేయడం, రాయితీలు రద్దు చేయడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన హుజూరాబాద్లో
కమలాపూర్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారని, అమ్మకాలకే కేంద్రం ఓ శాఖను పెట్టిందని, అమ్మకానికి పెట్టిందిపేరు బీజేపీ ఐతే నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అని ఆర్థిక
పంట నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ చెన్నూర్, సెప్టెంబర్ 9: భారీ వర్షాలతో పంట లు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. మం�
టీఆర్ఎస్ విజయానికి కృషిచేయాలి సంక్షేమ పథకాలను వివరించాలి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, సెప్టెంబర్ 1 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమ�
అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టాలి: విప్ బాల్క సుమన్కమలాపూర్, ఆగస్టు 29: త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. హనుమకొండ జిల్లా కమల�
హుజురాబాద్ :హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా కమలాపూర్ మండల టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం సోమవారం కమలాపూర్ పట్టణంలోజరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మ�
– విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఈ రోజు కమలాపూర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఉపఎన్నిక మాట
కమలాపూర్ : బీజేపీ ప్రజల్లో తప్పుడు ఆలోచనలకు తెరలేపుతున్నదని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. “దళితబంధు” ఆర్ధిక స్థితిగతులను మార్చే పథకమని, దళితలుబాగుపడటం బిజేపికి ఇష్టంలేదని ఆయన అన్నారు. ̶