టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు మేలు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 13: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకే లాభమని, టీఆర్ఎస్ విజయం సాధిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని ప్రభ�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరికకమలాపూర్, ఆగస్టు 9: సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావును విమర్శించేస్థాయి ఈటల రాజేందర్కు లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గ�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 8: వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఆదివారం వ
సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రయోజనం మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్ వినతి హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీ�
దమ్ముంటే కేంద్రం నుంచి 50 వేల కోట్లు తేవాలి అభినవ అంబేద్కర్ కేసీఆర్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 5: దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ నాయకులు కుట్రపన్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మ�
బీజేపీ నాయకులతో తస్మాత్ జాగ్రత్త పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండండి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విజ్ఞప్తి కమలాపూర్, ఆగస్టు 4: రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాళ్లకు కట్లు కట్టుకుని ఓట్లు అడిగేందుకు వస
హుజూరాబాద్ కోసమే నీ డ్రామాలు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వీణవంక, జూలై 5 : ‘కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్టు బండి సంజయ్ పాదయాత్రకు బయలుదేరుతడట. హుజూరాబాద్ ఎన్నిక కోసమే ఈ పాదయాత్ర డ్రామా. దానికి పెట్టుక
పెత్తందారుల పార్టీ అని బీజేపీలో ఎట్ల చేరినవ్? ఈటలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫైర్ హుజూరాబాద్, జూన్ 24: కోళ్ల ఫారంలో పని చేసుకుంటున్న ఈటలకు రాజకీయ ఓనమాలు నేర్పి, పెంచి పెద్ద చేసి అన్నం పెట్టిన సీఎం కే�