మోదీ సర్కారు రెండోదఫా అధికారంలోకి వచ్చి నిన్నటితో మూడేండ్లు పూర్తయింది. మొత్తంగా మోదీ ప్రభుత్వానికి ఎనిమిదేండ్లు నిండాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో వివిధ కుంభకోణాలు చూసి విసిగిపోయిన ప్రజలు �
2,242 మంది కుటుంబాల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు అందజేసిన మంత్రి అల్లోల, విప్ బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ పరిధిలో పంపిణీ శ్రీరాంపూర్/ రామకృష్ణాపూర్, మే 25: సింగరేణి స్థలాల్ల�
చెన్నూర్ రూరల్; బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగునూరి వెంకటేశ్వర్గౌడ్ను ఆదివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరామర్శించారు. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ఇంటికి వెళ్లిన బాల�
మాయలఫకీర్ లాంటి అమిత్షా వలలో తెలంగాణ ప్రజలు ఎన్నటికీ చిక్కరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గుజరాత్ గ్యాంగ్కు బానిసలుగా మారిన రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టా�
ప్రజలు తమను నమ్మే పరిస్థితి లేదని గుర్తించిన కాంగ్రెస్ దగుల్బాజీ నేతలు సరికొత్త డ్రామాలకు తెరలేపారని ప్ర భుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా
ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోందని, అమరవీరులు,దేవుళ్లను కూడా వివాదాల్లోకి లాగుతున్నా
Balka Suman | కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొత్త టాకీసులో పాత సినిమాలా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ (Balka Suman) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. దాదాపు
హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఈ దేశానికి విముక్తి కావాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఏడు దశాబ్దాల విలువైన కాలాన్ని ఈ రెండు పార్టీలు వృధా చ�
రైతులు అవసరాలకు మించి వరి వేయొద్దని, ముఖ్యంగా యాసంగిలో వరి వద్దని సూచిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దేశ, ప్రపంచ అవసరాల దృష్ట్యా డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే �
బండి సంజయ్ ఎప్పుడేం మాట్లాడుతారో తెలియదని, పేకాటలో జోకర్లా ఆయన వ్యవహారం ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి మీడియాత�
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): దళిత ఎమ్మెల్యే బాల్క సుమన్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దళిత యువ నేత రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేని ఆయన అవమానించేలా మాట్ల
కొత్త జోనల్లో ఉద్యోగాల భర్తీ మొదలైంది ఉద్యోగార్థులకు విప్ బాల్క సుమన్ సూచన హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, సో
Balka Suman | బీజేపీ విద్వేషపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆ పార్టీ నేతల పద్ధతి బాగాలేదని, మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవడానికి, వందలాది మంది తెలంగాణ �
హైదరాబాద్ : చెన్నూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరయ్యాయి. పథకానికి రూ.1,658 కోట్లతో పరిపాలనా అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చెన్నూరు ఎత్తిపోత�