ఫ్లోరోసిస్పై సాధించిన విజయానికి గుర్తుగా నల్లగొండ జిల్లా మర్రిగూడలోని ఫ్లోరైడ్ బాధితులంతా ఒకచోట చేరి దీపావళిని జరుపుకొన్నారు. భగీరథ విజయం గా నిర్వహించుకొన్న ఈ వేడుకల్లో ఫ్లోరోసిస్ బాధితులు, వారి క�
Munugode by poll | మర్రిగూడ మురిసిపోయింది. ఫ్లోరైడ్ భూతానికి, ఫ్లోరోసిస్ వైకల్యానికి చిరునామాగా పేరుపడ్డ ఈ గడ్డ మీద అమావాస్య చీకటి వెన్నెలై మెరిసింది. ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటంలో ముందుండి నిలిచిన ఫ్లోరోసిస్
Balka Suman | మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ప్రజలు ఆయనను నిలదీస్తున్నారని చెప్పారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విడుదల చేసిన లేఖను ఖండిస్తున్నట్టు ప్రభు త్వ విప్ బాల్క సుమన్ చెప్పారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరులో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మీడియాతో మాట్లా�
Telangana leaders: మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ కూడా రాదని టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా
ఎనిమిదేండ్లుగా దేశంలో బీజేపీ పాలన నడుస్తున్నది. గుజరాత్ మోడల్ పేరు జెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ
ఎనిమిదేండ్లలో దేశానికి చేసింది ఏమీ లేకపోగా.
బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ దళితులను అవమానాలకు గురి చేసి దాడులకు పాల్పడుతున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. ఆదివారం ఆయన మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్�
Balka suman | భారత దేశాన్ని అర్థంచేసుకోవడంలో బీజేపీ విఫలమయిందని ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. కొంత మందికి లబ్ధిచేకూర్చేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొన్ని బిల్లులు
దళితబంధు అద్భుత పథకం.. అమలు తీరు భేష్ సంఘ సేవకుడు, యూపీ వాసి రాఘవేంద్ర కుమార్ పథకంపై ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో చర్చలు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అంబ�
అస్తిత్వ రాజకీయాలకు, అస్థిరపరిచే శక్తులకు మధ్య పోరాటం బీజేపీ రాజకీయ పార్టీ కాదు.. అది రాబందుల పార్టీ.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్ర పన్నుతున్నరు కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ములేకే ఎమ్మెల్సీ �
హైదరాబాద్ : కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు సీఎం కేసీఆర్ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రశ్
పరిధికి మించి రాజకీయ వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ పదవి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్