Puri Shankaracharya | అయోధ్యలో జరిగే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లడం లేదని పూరీ శంకాచార్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్లో జాతరకు పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి హాజరయ్యారు.
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) మరోసారి బీజేపీపై మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే కల అని అన్నారు. ప్రాణ ప్రతిష్టాపన కార్యాక్ర
Kirti Azad | రాముడు అందరివాడని టీఎంసీ మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నారు. దర్భంగాలోని తన నివాసంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. జనవరి 22న ప్రజలంతా అయోధ్యకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అయితే, అయోధ్యకు
Ayodhya Ram Mandir | కోట్లాది మంది భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహత్తర ఘట్టం కొద్దిరోజుల్లోనే సాక్షాత్కారం కాబోతున్నది. జనవరి 22వ తేదీన జరగనున్న అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడాలని ఎ
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడి హోటళ్ల అద్దె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూమ్ రేట్లు ఏకంగా 500 శాతం పెరిగాయి. అంతేకాకుండా, ప్రతి 10 గదులకు 8 గదులు నిండిపోయాయని అధికార
AAP | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు శంకాచార్య పీఠాధిపతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం, శాస్త్ర విధులు, ఆచారాలకు అనుగుణంగా విగ్రహ ప్
Ram Temple | అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా వేలమంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం కోసం దళిత ప్రము�
PM Modi: దేశమంతా రామజపంలో మునిగిపోతున్నది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు ఇంకా 11 రోజుల సమయమే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ఓ ఆడియా సందేశాన్ని రిలీజ్ చేశారు. 11 రోజుల పాటు ధార్మిక వేడు�
ఆధ్యాత్మిక నగరం ‘అయోధ్య’ వేడుకలకు ముస్తాబవుతున్నది. నూతనంగా నిర్మితమైన రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాల రాముడిని సాదరంగా ఆహ్వానించేందుకు భారతీయ
అయోధ్యలో జరుగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆయన
Ayodhya | అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమం కోసం యావత్ భారత దేశం ఎదురుచూస్తుండగా.. వేడుకకు వేర్పాట్ల
అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram Mandir Inauguration) సర్వం సిద్ధమవుతుండగా ఆపై రాముడి సన్నిధికి రోజూ వేలాది మంది తరలిరానుండటంతో పలు వ్యాపారాలు ఊపందుకోనున్నాయి.