అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సుముహూర్తం సమీపిస్తున్నది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రత్యేక బహుమత�
Ram Madir | రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్కు అయోధ్య ట్రస్ట్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. రామ మందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్య�
Ayodhya | అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యక�
అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ఓ మహిళ 32 ఏండ్లుగా మౌనవ్రతం చేస్తున్నారు. జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన సరస్వతి దేవి (85).. బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు (1992, డిసెంబర్ 6) నుంచి మౌనవ్రతాన్ని కొనసాగిస్తున్న�
అయోధ్యలో ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరుగనున్న రామ మందిర ప్రారంభోత్సవం న్యూయార్క్లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్ స్కేర్ వద్ద ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్) కానున్నట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Ram Mandir | కోట్లాది మంది భారతీయుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనున్న�
Acharya Satyendra Das | రాముడిని నమ్మని వారు.. సనాతన వ్యతిరేకులని రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారికి ఆహ్వానించకూడదన్నారు.
Ayodhya Ram Mandir | జనవరి 22న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆలయం నైట్ వ్యూకి సంబంధించిన చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్ర�
Chiranjeevi | ఉత్తరప్రదేశ్ (UP) అయోధ్య (Ayodhya)లో రామ మందిర నిర్మాణం ఓ చారిత్రక ఘట్టమని అన్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).