MP Sanjay Raut | అయోధ్యలోని రామాలయం ప్రారంభోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో వేడుకలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి బీజ
అయోధ్యలో కొత్తగా నిర్మించిన ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానశ్రయాన్ని’ ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. రామమందిర ప్రారంభోత్సవం కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్నదని అన్నారు. తెలంగాణలో జరిగే ప్ర
PM Modi : తీర్థయాత్రలకు మన దేశం పెట్టింది పేరు అని, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు దైవ యాత్రలు చేపడుతుంటారని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్యలో ఇవాళ వాల్మీకి ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన తర్వా�
PM Modi: ప్రపంచం అంతా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాముడికి ఇప్పుడు పక్కా ఇళ్లు వచ్చిందన్నారు. తమ సర్కారు 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు కట్టించిందన్నారు.
Valmiki Airport : అయోధ్యలో వాల్మీకి ఎయిర్పోర్టు ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఇవాళ ఆ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. తొలి ఫ్లయిట్ ఢిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరింది. జనవరి 22వ తేదీన రామాలయాన్ని ఓపెన్ చేయ�
Prime Minister Modi : అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. 15 కిలోమీటర్ల దూరం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ధరమ్పథ్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ఆయన ర్యాలీ చేశారు.
CM Siddaramaiah : హిందుత్వ వేరు.. నేను హిందువునే అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. హిందువుల ఓట్లను గెలిచేందుకు హిందుత్వ ఐడియాలజీ బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ అంటూ ఏమ�
Sonia Gandhi: అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ ఈవెంట్కు సోనియా గాంధీ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ద్రువీకరించాయి. జనవరి 22వ తేదీన అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ట జరగనున్న విష�