ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మసీదు నిర్మాణం వచ్చే ఏడాది మే నెల నుంచి ప్రారంభమవుతుంది. దీని కోసం నిధులను సేకరించేందుకు ఫిబ్రవరి నుంచి రాష్ర్టాలకు ఇన్ఛార్జిలను నియమించాలని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండ�
మరో నెలరోజుల్లో అయోధ్య రామాలయం (Ram Mandir) ప్రారంభం కానుంది. వచ్చేఏడాది జనవరి 22న అద్భుతంగా కళాఖండగా తీర్చిదిద్దిన ఆలయంలో రాములవారికి ప్రాణప్రతిష్ఠ (Pran Pratishtha) చేయనున్నారు.
Ayodhya | అయోధ్య రామ మందిరాన్ని చేరుకోవాలనుకుంటున్న కోట్లాది మంది భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశం నలుమూలల నుంచి 1000 రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
Airport | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 25న ప్రారంభంకానున్నది. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సందర్భంగా ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నా�
Ayodhya | అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశంలో రామజన్మభూమి పరిధిలోని ఆలయంతో పాటు నిర్మాణంలో ఉన్న పది ప్రాజెక్టులపై సమీక్షించింది. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పనులను పరిశీల�
MLC Kavitha | అయోధ్య(Ayodhya) రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి(Sitaramachandra Swamy) వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తెలిపారు. అయోధ్యలో నిర్మిస్తున�
Ayodhya | ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు నడయాడిన నేల అయోధ్య. తేత్రాయుగం కాలానికి చెందిన ఈ నగరంలో రామ మందిరం పునః నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది హిందువుల కల సాక
Ayodhya Ram Temple | యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో చేపట్టిన రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మ
Ayodhya: అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరంలో పూజారుల కోసం రామ్ మందిర్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్హత కలిగిన పూజారుల నుంచి కోరిన దరఖాస్తులకు ఊహించని స్పందన వచ్చింది.