Ayodhya | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya) లో జవనరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గురువారం అయోధ్యలోని రోడ్లు, డ్రెయిన్లు శుభ్రం చేశారు. మురిక�
వచ్చే నెలలో ప్రారంభానికి అయోధ్యలోని రామమందిరం ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సూర్యుని ఇతివృత్తంతో రూపొందించిన 40 సూర్య స్తంభాలను గుడికి చేరుకునే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నారు.
Ayodhya | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నారు. అయితే, అయోధ్య రామ మందిరం ఉద్యమంలో కీలక�
Ayodhya Ram Temple: రామజన్మభూమి ట్రస్టు ఇప్పటికే అందరికీ ఆహ్వానాలను పంపింది. అయితే తమకు ఆహ్వానం అందిందని, కానీ ఆ కార్యక్రమానికి తమ పార్టీ వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ తెలిపారు. రాముడు కావాల�
Ram Temple: అయోధ్యలో శ్రీ రామజన్మభూమి ఆలయాన్ని జనవరి 22వ తేదీన ఓపెన్ చేయనున్నారు. అ ప్రాణప్రతిష్టకు వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ తెలిపారు. మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తామని, కానీ మ�
జిల్లాలోని పలు గ్రామాలకు అయోధ్య రాముని పూజిత అక్షింతలు చేరాయి. ఈ సందర్భంగా వాటికి పూజలు చేసి, గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఇందల్వాయి, డిచ్పల్లికి అక్షింతలు చేరుకున్నాయి. డిచ్పల్లి మండలంలోని హనుమ�
అయోధ్య రామునికి సమర్పించడానికి గుజరాత్లోని వడోదరలో భారీ అగరబత్తి తయారవుతున్నది. అనేక సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో 108 అడుగుల భారీ అగరబత్తిని సిద్ధం చేస్తున్నామని,
Air India | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya)లో రామమందిరం ప్రారంభోత్సవం వేళ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య నగరానికి విమాన సర్వీసులను నడపనున్నట్లు బుధవారం ప్రకటించింది.
గతంలో అయోధ్య రామాలయం అంశం ఎప్పుడు, ఎక్కడ చర్చకు వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చేది ఇద్దరే ఇద్దరు. వాళ్లే బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి. అయితే ఉత్తరప్రదేశ్లోని అదే అయోధ్యలో దశాబ్ద�
Ayodhya | అయోధ్య రామాలయంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి.
Ayodhya | అయోధ్య రామజన్మభూమి వద్ద బైక్పై అనుమానాస్పదంగా తిరిగుతున్న వ్యక్తిని భద్రతా బలగాలు పదో నంబర్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నాయి. సదరు వ్యక్తిని రామజన్మభూమి పోలీస్స్టేషన్లో అప్పగించారు. అరెస్టయ�
Ram Temple | అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మరో నెల రోజుల్లో అంగరంగ వైభవంగా ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. వచ్చే నెల (జనవరి) 22న నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పా