PM Modi: ప్రపంచం అంతా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాముడికి ఇప్పుడు పక్కా ఇళ్లు వచ్చిందన్నారు. తమ సర్కారు 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు కట్టించిందన్నారు.
Valmiki Airport : అయోధ్యలో వాల్మీకి ఎయిర్పోర్టు ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఇవాళ ఆ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. తొలి ఫ్లయిట్ ఢిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరింది. జనవరి 22వ తేదీన రామాలయాన్ని ఓపెన్ చేయ�
Prime Minister Modi : అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. 15 కిలోమీటర్ల దూరం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ధరమ్పథ్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ఆయన ర్యాలీ చేశారు.
CM Siddaramaiah : హిందుత్వ వేరు.. నేను హిందువునే అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. హిందువుల ఓట్లను గెలిచేందుకు హిందుత్వ ఐడియాలజీ బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ అంటూ ఏమ�
Sonia Gandhi: అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ ఈవెంట్కు సోనియా గాంధీ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ద్రువీకరించాయి. జనవరి 22వ తేదీన అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ట జరగనున్న విష�
Ayodhya | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya) లో జవనరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గురువారం అయోధ్యలోని రోడ్లు, డ్రెయిన్లు శుభ్రం చేశారు. మురిక�
వచ్చే నెలలో ప్రారంభానికి అయోధ్యలోని రామమందిరం ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సూర్యుని ఇతివృత్తంతో రూపొందించిన 40 సూర్య స్తంభాలను గుడికి చేరుకునే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నారు.
Ayodhya | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నారు. అయితే, అయోధ్య రామ మందిరం ఉద్యమంలో కీలక�