CM Siddaramaiah : హిందుత్వ వేరు.. నేను హిందువునే అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. హిందువుల ఓట్లను గెలిచేందుకు హిందుత్వ ఐడియాలజీ బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ అంటూ ఏమ�
Sonia Gandhi: అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ ఈవెంట్కు సోనియా గాంధీ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ద్రువీకరించాయి. జనవరి 22వ తేదీన అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ట జరగనున్న విష�
Ayodhya | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya) లో జవనరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గురువారం అయోధ్యలోని రోడ్లు, డ్రెయిన్లు శుభ్రం చేశారు. మురిక�
వచ్చే నెలలో ప్రారంభానికి అయోధ్యలోని రామమందిరం ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సూర్యుని ఇతివృత్తంతో రూపొందించిన 40 సూర్య స్తంభాలను గుడికి చేరుకునే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నారు.
Ayodhya | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నారు. అయితే, అయోధ్య రామ మందిరం ఉద్యమంలో కీలక�
Ayodhya Ram Temple: రామజన్మభూమి ట్రస్టు ఇప్పటికే అందరికీ ఆహ్వానాలను పంపింది. అయితే తమకు ఆహ్వానం అందిందని, కానీ ఆ కార్యక్రమానికి తమ పార్టీ వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ తెలిపారు. రాముడు కావాల�
Ram Temple: అయోధ్యలో శ్రీ రామజన్మభూమి ఆలయాన్ని జనవరి 22వ తేదీన ఓపెన్ చేయనున్నారు. అ ప్రాణప్రతిష్టకు వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ తెలిపారు. మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తామని, కానీ మ�
జిల్లాలోని పలు గ్రామాలకు అయోధ్య రాముని పూజిత అక్షింతలు చేరాయి. ఈ సందర్భంగా వాటికి పూజలు చేసి, గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఇందల్వాయి, డిచ్పల్లికి అక్షింతలు చేరుకున్నాయి. డిచ్పల్లి మండలంలోని హనుమ�
అయోధ్య రామునికి సమర్పించడానికి గుజరాత్లోని వడోదరలో భారీ అగరబత్తి తయారవుతున్నది. అనేక సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో 108 అడుగుల భారీ అగరబత్తిని సిద్ధం చేస్తున్నామని,