Ayodhya Ram Temple | యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో చేపట్టిన రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మ
Ayodhya: అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరంలో పూజారుల కోసం రామ్ మందిర్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్హత కలిగిన పూజారుల నుంచి కోరిన దరఖాస్తులకు ఊహించని స్పందన వచ్చింది.
ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో కన్నుల పండువగా సాగిన దీపావళి దీపోత్సవ్ గిన్నిస్ రికార్డును సృష్టించింది. సుమారు 22,23,000 మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించి ఈ సరికొత్త ఘనతను సాధించారు. ఈ కార్యక్రమానికి యూపీ ము�
Deepotsav | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో అంగరంగ వైభవంగా దీపోత్సవం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దీపోత్సవం నిర్వహించారు. దీప కాంతుల నడుమ అయోధ్య నగరం మిరిమిట్లు గొలిపింద
హిమాలయ దేశం నేపాల్లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి.
ఆయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిర నిర్మాణంలో రాముని ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి.
BRS | కేంద్ర మంత్రి అమిత్ షా(Amit shah) పర్యటనవేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.
సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది నల్లగుంట్ల అయోధ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 43వ వార్డులోని త�
దేశంలోని సీఎంలు, గవర్నర్లు, రాయబారులు వంటి ప్రముఖులకు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ విజ్ఞప్తి చేసింది. రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వచ్చే జనవరి 22న జరుగుతుందని, రాజ్యాంగపరమ�
Ayodhya Ram Temple | యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో చేపట్టిన రామ మందిర (Ayodhya Ram Mandir ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
అయోధ్యలోని రామ మందిర స్థలంలో పురాతన ఆలయ అవశేషాలు బయల్పడ్డాయి. మందిర నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడినట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.