ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్కు తాజాగా బాంబు బెదిరింపు రావడం కలకలం రేగుతోంది. రామజన్మభూమి కాంప్లెక్స్ను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి తనకు బెదిరింపు కాల్ చేసినట్లు
Shaligram boulders: నేపాల్ నుంచి సాలిగ్రామ రాళ్లు అయోధ్యకు చేరుకున్నాయి. ఆ రాళ్ల నుంచే రాముడు, సీత విగ్రహాలను తయారు చేయనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో ఆ విగ్రహాలను ప్రతిష్టిస్తారు.
యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయం నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తైనట్లు దేవాలయ నిర్మా�
Ram Temple in Ayodhya యోధ్యలో రామ జన్మభూమి వద్ద నూతనంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే 2024, జనవరి ఒకటో తేదీన ఆ రామ మందిరాన్ని ఆవిష్కరించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపా�
ప్రశాంత్వర్మ కాంపౌండ్ నుంచి వస్తున్న మరో ప్రయోగాత్మకం చిత్రం హను-మాన్ (HanuMan). తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్గా వస్తున్న ఈ మూవీ టీజర్ యూనివర్సల్ ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్స్తో సాగుతుంది.
Veena statue: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 40 ఫీట్ల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మేటి గాయని లతా మంగేష్కర్కు నివాళిగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న లతా మంగేష్కర్ చౌక్ వద్ద ఈ వీణ విగ్రహ
ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరాముడికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయం అక్కడ వెలిసింది.
ఎఫ్ఐఆర్ నమోదుచేసేందుకు నిరాకరించిన పోలీసులు ఉన్నతాధికారుల జోక్యంతో చివరకు నమోదు అయోధ్య, ఆగస్టు 11: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో బాలికలు, మహిళలు, దళితులకు రక్షణ లేకుండాపోయింది. అయోధ్య జిల్లాలో దళిత వర్�