సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపాలి ప్రతిపక్ష పార్టీల డిమాండ్ న్యూఢిల్లీ, ఆగస్టు 8: అయోధ్యలో బీజేపీ నేతల భూదందా అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా పరిగణించి విచారణ జరుపాలని ప్రతిపక్షాలు విజ్ఞప
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో అక్రమ భూముల అమ్మకం వెలుగులోకి వచ్చింది. 40 మంది నిందితుల్లో బీజేపీ నేతలైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేతోపాటు మేయర్ కూడా ఉన్నారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు నిందిత
న్యూఢిల్లీ: అయోధ్యలోని సరయూ నదిలో ఓ జంట అనుచితంగా ప్రవర్తించింది. నదిలో పుణ్య స్నానం ఆచరిస్తూ భార్యతో భర్త సరసం ఆడాడు. భార్యకు కిస్సులు ఇవ్వడాన్ని చూసిన జనం ఆ వ్యక్తిని చితకబాదారు. దీన
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సుల్తాన్పూర్ వద్ద ఓ మినీ బస్సు.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండవ దశ పనుల్లో భాగంగా ఇవాళ రామాలయానికి చెందిన గర్భగుడి నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. ఆ రాష్ట్ర సీఎం
లక్నో : ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
ఇటీవలే కాంగ్రెస్కి గుడ్ బై చెప్పిన హార్థిక్ పటేల్ మళ్లీ కాంగ్రెస్పై మండిపడ్డారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ కించపరుస్తోందంటూ ఆరోపించారు. ఎప్పుడూ హిందువుల మనోభావాలను ఇబ్బందులకు గురి చ
కొన్ని రోజులుగా అధికార శివసేన, రాజ్ థాకరే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన మధ్య తీవ్ర మాటల యుద్థం నడుస్తోంది. లౌడ్ స్పీకర్లను నిషేధించాలంటూ రాజ్ థాకరే ఉద్ధవ్ సర్కార్కు అల్టిమేటం జారీ చేసిన విషయ�
రామమందిర ప్రధాన పూజారి అయోధ్య, జనవరి 24: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి అదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీచేయకపోవడమే మంచిదైందని రామమందిరం ప్రధాన పూజారి అచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఇక్కడ ఆయన త�
సుప్రీంకోర్టు తీర్పు రావటంతోనే వాలిపోయిన నేతలు అయోధ్యలో ఎకరాలకొద్దీ భూములను కొన్న ఉన్నతాధికారులు దళితులు, పేదల భూములు తక్కువ ధరలకు కొనుగోలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీలో రాజకీయ ప్రకంపనలు న్యూఢిల్ల�
న్యూఢిల్లీ : అయోధ్య భూ కుంభకోణంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె సర్వోన్నత న్య