రామమందిర ప్రధాన పూజారి అయోధ్య, జనవరి 24: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి అదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీచేయకపోవడమే మంచిదైందని రామమందిరం ప్రధాన పూజారి అచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఇక్కడ ఆయన త�
సుప్రీంకోర్టు తీర్పు రావటంతోనే వాలిపోయిన నేతలు అయోధ్యలో ఎకరాలకొద్దీ భూములను కొన్న ఉన్నతాధికారులు దళితులు, పేదల భూములు తక్కువ ధరలకు కొనుగోలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీలో రాజకీయ ప్రకంపనలు న్యూఢిల్ల�
న్యూఢిల్లీ : అయోధ్య భూ కుంభకోణంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె సర్వోన్నత న్య
Ram Janmabhoomi | Ayodhya | Rabindra Narain Singh | VHP President | అయోధ్య నగరంలో నిర్మిస్తున్న రామ మందిరం హిందుత్వానికి ప్రతీకగా నిలుస్తుందని వీహెచ్పీ అధ్యక్షుడు రబీంద్ర నారాయణ్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయన
ayodhya deepotsav | దివ్వెల వెలుగుల్లో అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరించుకున్నది. దీపావళిని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన దీపోత్సవం కనుల పండువలా సాగింది. సరయూ నదీ తీరం లక్షలాది దీపపు ప్రమిదల
న్యూఢిల్లీ: దీపావళి నేపథ్యంలో దేశంలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలు దీప కాంతులతో వెలిగిపోతున్నాయి. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్లోని అక్షరధామ్ ఆలయాన్ని 10,000 మట్టి దీపాలతో అందంగా అలంకరించారు. ఈ దీప కాంతులతో అక�
భోపాల్: రామభక్తులకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రామాయణంపై నిర్వహించే ఓ క్విజ్లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.. అయోధ్యకు విమానంలో వెళ్లండి అని ఆ రాష్ట్ర పర్యాటక�
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ప్రతి ఏడాది శ్రీరామ నవమి రోజున సూర్య కిరణాలు రాముడి విగ్రహంపై పడి పరావర్తనం చెంది గర్భగుడిని ప్రకాశింపజేసేలా అయోధ్య రామాలయ నిర్మాణం ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు బాలికలు గాయపడ్డారు. అయోధ్యలోని కోర్ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపం వద్దకు బుధవారం రాత్రి నలుగురు వ్య�
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని అయోధ్య రామాలయ నిర్మాణంలో వినియోగించనున్నారు. ఇందుకోసం ఢిల్లీ స్టడీ గ్రూప్ ఎన్జీవో ఇప్పటికే నీటిని సేకర
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామాలయంలో కొలువుదీరే శ్రీరాముడికి జలాభిషేకం కోసం 115 దేశాల నుంచి నీటిని తెప్పించినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇది వినూత్న ఆలోచన అని, వసుదై�
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్పై రాళ్లతో మ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల్లో తొలి ఘట్టం దాదాపు పూర్తికావొచ్చిందని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఆలయ పునాది పనులు పూర్తయినట్లేనని వెల్లడించింది. అనుకున్న సమయానికి కన్నా ముందుగానే
Ayodhya | మరో గిన్నిస్ రికార్డు దిశగా అయోధ్య! | ఈ ఏడాది జరిగే దీపోత్సవం సందర్భంగా రికార్డుస్థాయిలో దీపాలు వెలిగించి మరో గిన్నిస్ రికార్డు సాధించేందుకు అయోధ్య పరిపాలన సిద్ధమవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా �