లక్నో : ఈ ఏడాది మార్చిలో రామమందిర్ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో అవినీతి జరిగిందని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు ఆరోపించాయి. మందిర నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల�
రామాయణ గాథ ఆధారంగా నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నిమిత్ మల్హోత్రా ఓ పాన్ ఇండియన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ పౌరాణిక చిత్రంలో రావణుడిగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించన
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న ధన్నీపూర్ గ్రామంలో ఉన్న ఐదెకరాల స్థలంలో మసీదు, హాస్పిటల్ను నిర్మించబోతున్నారు. అయితే ఈ కాంప్లెక్స్కు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వీ అహ్మదుల్లా ష
ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య | ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు.
హైదరాబాద్కు చెందిన 26 ఏండ్ల శిరీష వాచస్పతికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందువల్లేనేమో దేవుడి చిత్రాలను అలవోకగా, భక్తిశ్రద్ధలతో వేస్తుంది. ముఖ్యంగా శ్రీరాములవారి చిత్రాలను గీయడమంటే ఎంతో ఇష్టమట. తన ఇష్టాయి
అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం ఇచ్చిన విరాళాల చెక్కుల్లో రూ.22 కోట్ల విలువైన 15 వేలకుపైగా చెక్కులు బౌన్స్ అయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇటీవల నిర్�
బెంగుళూరు: అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరానికి సుమారు రెండు వేల కోట్ల విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అయోధ్యలో గెస్ట్హౌజ్ నిర్మించేందుకు కర్నాటక ప్రభుత్వం రెఢీ అయ్యింది. దీని కోసం 10 �
న్యూఢిల్లీ, మార్చి 6: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించే కార్యక్రమం పూర్తైందని, భక్తులు విరాళం ఇవ్వాలనుకొంటే ఆన్లైన్ ద్వారా ఇవ్వవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్ర�
అయోధ్య: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రజల నుంచి డోర్ టు డోర్ విరాళాల సేకరణను నిలిపివేసినట్లు రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం తెలిపింది. అయితే ట్రస్ట్ వెబ్సైట్
అయోధ్య, మార్చి 4: అయోధ్యలో రామజన్మభూమి ప్రాంగణానికి ఆనుకొని ఉన్న 7,285 చదరపు అడుగుల స్థలాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ కొనుగోలు చేసింది. ఆలయ నిర్మాణ విస్తీర్ణాన్ని ప్రస్తుతమున్న 70 ఎకరాల నుంచి 170 ఎకరాలకు విస్తరిం
అయోధ్య: రామ మందిర నిర్మాణం కోసం విరాళల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విరాళాలు సేకరించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వరకూ �