ఢిల్లీ ,జూన్ 26:అయోధ్య ప్రగతి ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ మేరకు అయోధ్య నగరం అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధికారులు ఒక ప్రదర్శనద్వారా ఆయనకు నివేదించారు. �
న్యూఢిల్లీ : అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. బీజేపీకి రాముడి కంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లపైనే విశ్వాసం ఉందని ఆప్ ఎంపీ సంజయ్ స�
అయోధ్య రామాలయ భూముల కొనుగోలులో గోల్మాల్ రూ.2 కోట్ల భూమిని రూ.18.5 కోట్లకు కొన్న ట్రస్టు 5 నిమిషాల వ్యవధిలో ధర తొమ్మిదింతలు పెరుగుదల కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీ పార్టీ సంచలన ఆరోపణలు సుప్రీంకోర్టు జోక్యం చే�
లక్నో : ఈ ఏడాది మార్చిలో రామమందిర్ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో అవినీతి జరిగిందని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు ఆరోపించాయి. మందిర నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల�
రామాయణ గాథ ఆధారంగా నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నిమిత్ మల్హోత్రా ఓ పాన్ ఇండియన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ పౌరాణిక చిత్రంలో రావణుడిగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించన
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న ధన్నీపూర్ గ్రామంలో ఉన్న ఐదెకరాల స్థలంలో మసీదు, హాస్పిటల్ను నిర్మించబోతున్నారు. అయితే ఈ కాంప్లెక్స్కు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వీ అహ్మదుల్లా ష
ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య | ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు.
హైదరాబాద్కు చెందిన 26 ఏండ్ల శిరీష వాచస్పతికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందువల్లేనేమో దేవుడి చిత్రాలను అలవోకగా, భక్తిశ్రద్ధలతో వేస్తుంది. ముఖ్యంగా శ్రీరాములవారి చిత్రాలను గీయడమంటే ఎంతో ఇష్టమట. తన ఇష్టాయి
అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం ఇచ్చిన విరాళాల చెక్కుల్లో రూ.22 కోట్ల విలువైన 15 వేలకుపైగా చెక్కులు బౌన్స్ అయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇటీవల నిర్�
బెంగుళూరు: అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరానికి సుమారు రెండు వేల కోట్ల విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అయోధ్యలో గెస్ట్హౌజ్ నిర్మించేందుకు కర్నాటక ప్రభుత్వం రెఢీ అయ్యింది. దీని కోసం 10 �