న్యూఢిల్లీ, మార్చి 6: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించే కార్యక్రమం పూర్తైందని, భక్తులు విరాళం ఇవ్వాలనుకొంటే ఆన్లైన్ ద్వారా ఇవ్వవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్ర�
అయోధ్య: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రజల నుంచి డోర్ టు డోర్ విరాళాల సేకరణను నిలిపివేసినట్లు రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం తెలిపింది. అయితే ట్రస్ట్ వెబ్సైట్
అయోధ్య, మార్చి 4: అయోధ్యలో రామజన్మభూమి ప్రాంగణానికి ఆనుకొని ఉన్న 7,285 చదరపు అడుగుల స్థలాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ కొనుగోలు చేసింది. ఆలయ నిర్మాణ విస్తీర్ణాన్ని ప్రస్తుతమున్న 70 ఎకరాల నుంచి 170 ఎకరాలకు విస్తరిం
అయోధ్య: రామ మందిర నిర్మాణం కోసం విరాళల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విరాళాలు సేకరించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వరకూ �