న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని అయోధ్య రామాలయ నిర్మాణంలో వినియోగించనున్నారు. ఇందుకోసం ఢిల్లీ స్టడీ గ్రూప్ ఎన్జీవో ఇప్పటికే నీటిని సేకర
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామాలయంలో కొలువుదీరే శ్రీరాముడికి జలాభిషేకం కోసం 115 దేశాల నుంచి నీటిని తెప్పించినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇది వినూత్న ఆలోచన అని, వసుదై�
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్పై రాళ్లతో మ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల్లో తొలి ఘట్టం దాదాపు పూర్తికావొచ్చిందని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఆలయ పునాది పనులు పూర్తయినట్లేనని వెల్లడించింది. అనుకున్న సమయానికి కన్నా ముందుగానే
Ayodhya | మరో గిన్నిస్ రికార్డు దిశగా అయోధ్య! | ఈ ఏడాది జరిగే దీపోత్సవం సందర్భంగా రికార్డుస్థాయిలో దీపాలు వెలిగించి మరో గిన్నిస్ రికార్డు సాధించేందుకు అయోధ్య పరిపాలన సిద్ధమవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా �
లక్నో : యూపీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసి విజయం సాధిస్తుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లింలు జయకేతనం ఎగురవేస్తారని అన్నారు. అయోధ్య
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏఐఎంఐఎం సన్నద్ధమవుతోంది. ఈనెల 7న అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్�
లక్నో: శ్రీరాముడు లేకుండా అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన కుటుంబసమేతంగా అయోధ్యను సందర్శించారు. రామ్లల్లాకు పూజలు నిర్వహి�
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ మందిరంలో 2023 చివరి నాటికి పూజల కోసం భక్తులను అనుమతివ్వనున్నారు. మొత్తం 70 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పూర్తి నిర్మాణం 2025 చ�
నదిలో మునిగిపోయిన 15 మంది.. ఆరుగురు గల్లంతు | ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది శుక్రవారం ప్రమాదవశాత్తులో నీటి మునిగారు. ఇందులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధి