లక్నో : యూపీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసి విజయం సాధిస్తుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లింలు జయకేతనం ఎగురవేస్తారని అన్నారు. అయోధ్య
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏఐఎంఐఎం సన్నద్ధమవుతోంది. ఈనెల 7న అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్�
లక్నో: శ్రీరాముడు లేకుండా అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన కుటుంబసమేతంగా అయోధ్యను సందర్శించారు. రామ్లల్లాకు పూజలు నిర్వహి�
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ మందిరంలో 2023 చివరి నాటికి పూజల కోసం భక్తులను అనుమతివ్వనున్నారు. మొత్తం 70 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పూర్తి నిర్మాణం 2025 చ�
నదిలో మునిగిపోయిన 15 మంది.. ఆరుగురు గల్లంతు | ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది శుక్రవారం ప్రమాదవశాత్తులో నీటి మునిగారు. ఇందులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధి
ఢిల్లీ ,జూన్ 26:అయోధ్య ప్రగతి ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ మేరకు అయోధ్య నగరం అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధికారులు ఒక ప్రదర్శనద్వారా ఆయనకు నివేదించారు. �
న్యూఢిల్లీ : అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. బీజేపీకి రాముడి కంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లపైనే విశ్వాసం ఉందని ఆప్ ఎంపీ సంజయ్ స�
అయోధ్య రామాలయ భూముల కొనుగోలులో గోల్మాల్ రూ.2 కోట్ల భూమిని రూ.18.5 కోట్లకు కొన్న ట్రస్టు 5 నిమిషాల వ్యవధిలో ధర తొమ్మిదింతలు పెరుగుదల కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీ పార్టీ సంచలన ఆరోపణలు సుప్రీంకోర్టు జోక్యం చే�