Rajinikanth Prayers | ప్రముఖ నటుడు రజినీకాంత్ అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ హనుమంతుడిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రజినీకాంత్ నుదుట తిలకం దిద్ది, ఆయన �
Sidhu Moose Wala Murder | పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసే వాలా హత్య (Sidhu Moose Wala Murder) కోసం నిందితులు ఉత్తరప్రదేశ్లో ప్లాన్ చేశారు. అలాగే హత్యకు వినియోగించిన ఆయుధాలను పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ షాకింగ్ విషయాలు దర్
Ayodhya Ram Mandir: శరవేగంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాగుతోంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆ ఆలయానికి చెందిన కొత్త ఫోటోలను రిలీజ్ చేసింది. ఆ ఫోటోల ఆధారంగా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అయినట్లు
Vande Bharat train | మేకలపై నుంచి వెళ్లిందన్న కోపంతో కొందరు వ్యక్తులు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు బోగీల అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆయోధ్య పట్టణం
IRCTC Punya Kshtra Yatra | ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా పూరి, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ (IRCTC) టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) అయోధ్యలో (Ayodhya) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-గోరఖ్పూర్ (Lucknow-Gorakhpur highway) జాతీయ రహదారిపై అయోధ్య వద్ద ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గా�
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్కు తాజాగా బాంబు బెదిరింపు రావడం కలకలం రేగుతోంది. రామజన్మభూమి కాంప్లెక్స్ను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి తనకు బెదిరింపు కాల్ చేసినట్లు
Shaligram boulders: నేపాల్ నుంచి సాలిగ్రామ రాళ్లు అయోధ్యకు చేరుకున్నాయి. ఆ రాళ్ల నుంచే రాముడు, సీత విగ్రహాలను తయారు చేయనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో ఆ విగ్రహాలను ప్రతిష్టిస్తారు.
యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయం నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తైనట్లు దేవాలయ నిర్మా�