ఆయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిర నిర్మాణంలో రాముని ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి.
BRS | కేంద్ర మంత్రి అమిత్ షా(Amit shah) పర్యటనవేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.
సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది నల్లగుంట్ల అయోధ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 43వ వార్డులోని త�
దేశంలోని సీఎంలు, గవర్నర్లు, రాయబారులు వంటి ప్రముఖులకు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ విజ్ఞప్తి చేసింది. రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వచ్చే జనవరి 22న జరుగుతుందని, రాజ్యాంగపరమ�
Ayodhya Ram Temple | యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో చేపట్టిన రామ మందిర (Ayodhya Ram Mandir ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
అయోధ్యలోని రామ మందిర స్థలంలో పురాతన ఆలయ అవశేషాలు బయల్పడ్డాయి. మందిర నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడినట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
Rajinikanth Prayers | ప్రముఖ నటుడు రజినీకాంత్ అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ హనుమంతుడిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రజినీకాంత్ నుదుట తిలకం దిద్ది, ఆయన �
Sidhu Moose Wala Murder | పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసే వాలా హత్య (Sidhu Moose Wala Murder) కోసం నిందితులు ఉత్తరప్రదేశ్లో ప్లాన్ చేశారు. అలాగే హత్యకు వినియోగించిన ఆయుధాలను పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ షాకింగ్ విషయాలు దర్
Ayodhya Ram Mandir: శరవేగంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాగుతోంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆ ఆలయానికి చెందిన కొత్త ఫోటోలను రిలీజ్ చేసింది. ఆ ఫోటోల ఆధారంగా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అయినట్లు
Vande Bharat train | మేకలపై నుంచి వెళ్లిందన్న కోపంతో కొందరు వ్యక్తులు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు బోగీల అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆయోధ్య పట్టణం
IRCTC Punya Kshtra Yatra | ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా పూరి, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ (IRCTC) టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) అయోధ్యలో (Ayodhya) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-గోరఖ్పూర్ (Lucknow-Gorakhpur highway) జాతీయ రహదారిపై అయోధ్య వద్ద ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గా�