అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు. ఇదే కోరికను వైద్యులకు చెప్పి, జనవరి 22నాడ�
అయోధ్య భవ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం, స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తెలంగాణలో విశిష్ఠత కార్యక్రమం నిర్వహణకు ఏర్పాటుకు చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకుడు శ్రీ రామదాసి సురేశ్ ఆత్మారాం మహరాజ్ �
Akhilesh Yadav | ఉత్తప్రదేశ్లోని అయోధ్య నగరంలో నూతనంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 22న ఆలయంలో నెలకొల్పబోయే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ నె�
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రూ.11 కోట్లు విరాళం ప్రకటించింది. శివసేన పార్టీ నాయకులు శనివారం శ్రీరామ్మందిర్ తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత�
Ayodhya | అయోధ్యలో శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనున్నది. 23 నుంచి ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న భక్త
అయోధ్య రాముడి పూజిత అక్షింతలను జిల్లాలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఇంటింటికీ పంపిణీ చేశారు. ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్లో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలకు గ్రామంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.
TTD Laddoos | ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం, ప్రతిష్ఠాపన కార్యక్రమం రోజున పుణ్యక్షేత్రం తిరుమల నుంచి లక్ష లడ్డూలను ( Laddoos ) పంపించనుంది.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ అక్కడ అన్నదానం చేసే భాగ్యం సిద్దిపేటకు చెందిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి దక్కింది. సుమారు 45 రోజుల పాటు రోజుకు సుమారు 7వేల మందికి అన్నదానం చేసే అవకాశాన్ని కల్పించా�
Ayodhya | ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి అయోధ్య సిద్ధమవుతున్నది. ప్రస్తుతం సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ పనులు తుది దశకు చేరాయి. ఈ క్రమంలో రామమందిరానికి సంబంధించిన కొత్త చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీ�
Ayodhya Ram Mandir | యావత్తు భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రత్యేకతలు గురించి ఇప్పు�
Shri Ram | మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడిపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత డాక్టర్ జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత రామ్ కదమ్ పోలీసులకు ఫిర్యాదు చేశ�
అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించే రామ్ లల్లా విగ్రహంపై నిర్వాహకులు ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. స్వామి శంకరాచార్య విజయేంద్ర, ఇతర స్వాములను సంప్రదించి వారి సలహాలు, సూచనల మేరకు తుది విగ్రహ ఎంపిక
అయోధ్యలో ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.