Ayodhya | అయోధ్యలో శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనున్నది. 23 నుంచి ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న భక్త
అయోధ్య రాముడి పూజిత అక్షింతలను జిల్లాలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఇంటింటికీ పంపిణీ చేశారు. ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్లో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలకు గ్రామంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.
TTD Laddoos | ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం, ప్రతిష్ఠాపన కార్యక్రమం రోజున పుణ్యక్షేత్రం తిరుమల నుంచి లక్ష లడ్డూలను ( Laddoos ) పంపించనుంది.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ అక్కడ అన్నదానం చేసే భాగ్యం సిద్దిపేటకు చెందిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి దక్కింది. సుమారు 45 రోజుల పాటు రోజుకు సుమారు 7వేల మందికి అన్నదానం చేసే అవకాశాన్ని కల్పించా�
Ayodhya | ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి అయోధ్య సిద్ధమవుతున్నది. ప్రస్తుతం సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ పనులు తుది దశకు చేరాయి. ఈ క్రమంలో రామమందిరానికి సంబంధించిన కొత్త చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీ�
Ayodhya Ram Mandir | యావత్తు భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రత్యేకతలు గురించి ఇప్పు�
Shri Ram | మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడిపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత డాక్టర్ జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత రామ్ కదమ్ పోలీసులకు ఫిర్యాదు చేశ�
అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించే రామ్ లల్లా విగ్రహంపై నిర్వాహకులు ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. స్వామి శంకరాచార్య విజయేంద్ర, ఇతర స్వాములను సంప్రదించి వారి సలహాలు, సూచనల మేరకు తుది విగ్రహ ఎంపిక
అయోధ్యలో ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.
Siddaramaiah our Ram | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తమ రాముడని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హోలాల్కెరే ఆంజనేయ అన్నారు. (Siddaramaiah our Ram ) ‘బీజేపీ రాముడి’ని పూజించడం కోసం అయోధ్యకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్నది. అయితే భక్తుల విశ్వాసాలను సొమ్ము చేసుకొనేందుకు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది.
అయోధ్య నగరం అన్నది సహనానికి మారుపేరని, అన్ని సందర్భాలలోనూ అది అతిథులను ఘనంగా ఆహ్వానిస్తుందని అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసులో ఫిర్యాదుదారైన ఇబ్బాల్ అన్సారీ అన్నారు.