New flights | శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు కొద్ది రోజుల ముందు అయోధ్య నగరం నూతన హంగులు సమకూర్చుకుంటున్నది. ఇప్పటికే విమానాశ్రయం, రైల్వే జంక్షన్ ప్రారంభం కావడంతో అయోధ్య ప్రత్యేక శోభను సంతరించుకున్నది. ప్రధాని మోద�
Ayodhya | బాలరాముడి(రామ్లల్లా) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అయోధ్య సిద్ధమైంది. ఈ నెల 22న జరుగనున్న ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కాంపెక్స్ వద్ద మంగళవా
Ayodhya | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1,265 కేజీల భారీ లడ్డ
CM Mamata Banerjee: కోల్కతాలోని కాళీమందిర్లో ఈనెల 22వ తేదీన ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆ తర్వాత హజ్రా నుంచి పార్క్ సర్కస్ మైదానం వరకు సర్వమత ర్యాలీ ఉంటుందని సీ�
Ram Mandir | అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు.
Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో స్పైస్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముంబయి, చెన్నై, బెంగళూరు, వారణాసి నుంచి అయోధ్యకు ప్రత్యేకంగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నది.
Ayodhya invitation row | కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని హనుమాన్గర్హి ఆలయ పూజారి మహంత్ రాజు దాస్ మండిపడ్డారు. రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం ఆహ్వానాన్ని సిద్దరామయ్య తిరస్కరించడాన్ని ఆదివారం వ
Ayodhya | హిందువులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహోత్తర ఘట్టం సాక్షాత్కారం కాబోతున్నది. జనవరి 22వ తేదీన రామాలయంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి రామాలయ �
Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించి�
Puri Shankaracharya | అయోధ్యలో జరిగే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లడం లేదని పూరీ శంకాచార్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్లో జాతరకు పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి హాజరయ్యారు.
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) మరోసారి బీజేపీపై మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే కల అని అన్నారు. ప్రాణ ప్రతిష్టాపన కార్యాక్ర
Kirti Azad | రాముడు అందరివాడని టీఎంసీ మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నారు. దర్భంగాలోని తన నివాసంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. జనవరి 22న ప్రజలంతా అయోధ్యకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అయితే, అయోధ్యకు
Ayodhya Ram Mandir | కోట్లాది మంది భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహత్తర ఘట్టం కొద్దిరోజుల్లోనే సాక్షాత్కారం కాబోతున్నది. జనవరి 22వ తేదీన జరగనున్న అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడాలని ఎ