దేశవ్యాప్తంగా రామయ్య (Lord Ram) పేరుతో ఉన్న 343 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో రాముని పేరుతో ఉన్న ఈ రైల్వే స్టేషన్లను విద్యుత్ దీపాలతో (Illuminate) అలంకరించనున్న
అది 2003 మే నెల. నేను ఔట్లుక్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్న రోజులవి. ఫైజాబాద్ (ప్రస్తుత అయోధ్య)కు చెందిన ఓ బంధువు నుంచి ఫోన్ వచ్చింది. ‘వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ నేతృత్వంలో తవ్వకాలు జరుగు
Ayodhya | అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు ముందు కీలక ఘట్టం పూర్తి చేశారు. శ్రీరామనామ స్మరణ, వేద మంత్రోచ్ఛారణ మధ్య బాల రాముడి విగ్రహాన్ని గురువారం ఆలయం గర్భగుడిలోకి చేర్చారు.
Ayodhya Pran Pratishtha | అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో 51 అంగుళాల రామ్లాల అచలమూర్తితో పాటు ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు అయోధ్యకు చెందిన సాధువు మహంత్ కమలనయన్ దాస్ పేర్కొన్నారు.
Sircilla | అయోధ్య శ్రీరామచంద్రుడికి సిరిసిల్ల నుంచి బంగారు చీరను కానుకగా పంపించనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్నారు. �
Ram Mandir Latest Photos | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
Ayodhya Ceremony: శ్రీ సిద్దేశ్వర లోక కళ్యాణ్ చారిటబుల్ ట్రస్టు ఇవాళ ఓ ప్రకటన చేసింది. జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జరిగే ప్రసవాలను ఉచితంగా చేయనున్నట్లు ఆ ట్రస్టు తెలిపింది. జనవరి 18వ తే�
Ayodhya | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్నది. గర్భాలయంలో శ్రీరాముడి కొలువుదీరనున్న క్షణాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. మరో వైపు ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య రామయ్య ఆలయ�
Ayodhya Ram Temple: అయోధ్య పూజారులు బిజీ బిజీ అయ్యారు. ఇవాళ గణేశ్, వరుణ పూజలు నిర్వహిస్తున్నారు. గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకువెళ్లినా.. ఆ విగ్రహాన్ని ఇంకా ప్రతిష్టించలేదని ఓ పూజారి తెలిపారు. వ�
Ayodhya Ram Mandir | రామ్లల్లా ప్రాణప్రతిష్టకు ముందు శ్రీరామ జన్మభూమి ఆలయం (Ayodhya Ram Mandir)పై రూపొందించిన స్మారక పోస్టల్ స్టాంప్లను (postage stamps) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు విడుదల చేశారు.
గత పదేండ్లుగా దేశం లోపల ఆర్థికస్థితి నాగలోకానికి (పాతాళానికి), భారతదేశ ప్రచార ప్రతిష్ఠ నాకలోకానికి (స్వర్గానికి) పరస్పర వ్యతిరేక దిశల్లో సాగుతున్నాయి. దేశంలో ఉన్నవాళ్లలో రైతుల కష్టాలు, నిరుద్యోగుల ఆవేదన
అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రామ్లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ట్రక్కులో విగ్రహం రాగానే జై శ్రీరామ్ నినాదంతో ప్రాంగణం దద్దరిల్లింది. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చ�