రామాయణం అది నిజంగానే జరిగిందని ‘గూగుల్ మ్యాప్స్' రిజల్ట్స్ కూడా ధ్రువపరుస్తున్నాయి. రావణుడిని శ్రీరాముడు హతమార్చిన రోజును విజయ దశమిగా, లంక నుంచి రాముడు కాలినడకన అయోధ్యకి చేరుకున్న సందర్భంగా దీపావళి
Ayodhya Ram Mandir | అయోధ్య, జనవరి 20: శతాబ్దాల పోరాటం విజయవంతమై, శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు శ్రీరాముడిని దర్శించుకుందామా అనే ఆత్రుత, భక్తి భావన అందరిలోనూ పెరుగుతున్నది
అమాయక ముస్లింలను చంపిన తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించుకొంటున్నారంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
మర్యాద పురుషోత్తముడు, పితృవాక్య పరిపాలకుడు, నీలమేఘ శ్యాముడు, అమేయకృపావతంసుడైన రామచంద్రుని జన్మస్థలి అయోధ్యలో ఆలయ నిర్మాణం జరుగుతున్న తరుణంలో మన ప్రాచీన తెలుగు కావ్యాల్లో అయోధ్యాపురాన్ని ఎలా వర్ణించా�
Ayodhya | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో అతిథుల వాహనాల పార్కింగ్కు యోగి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.
Ayodhya | అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 500 సంవత్సరాల భారతీయుల కల ఎట్టకేలకు నెరవేరబోతున్నది. ఈ నెల 22న రామ్లల్లా కొలువుదీరబోతున్నారు.
Harbhajan Singh | అయోధ్యలో రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ ఓ ముఖ్యమైన సందర్భం కానుందని భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ అన్నారు. ప్రజలంతా కార్యక్రమంలో పాల్గొని రాముడి ఆశీర్వాదం పొందాలని పిలుపు�
Ayodhya | ఎన్నో ఏళ్ల భారతీయుల కల సాకారం కాబోతున్నది. అయోధ్య నగరంలో శ్రీరాముడి ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్నది. రామ్లల్లా ప్రాణ ప్
Sunil Lahri: జనవరి 22వ తేదీ భారత్కు చాలా చరిత్రాత్మకమైందని, ఆ రోజున అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనున్నట్లు సునిల్ లహ్రి తెలిపారు. డీడీలో ప్రసారం అయిన రామాయణం సీరియల్లో స
CM Mohan Yadav: అఖండ భారతే తమ లక్ష్యమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. అయోధ్యలో నిర్మించిన రామాలయమే దీనికి ముందడుగు అని పేర్కొన్నారు. అఖండ భారత్ కిందకు పాకిస్థాన్, సింద్, ఆఫ్ఘనిస్తాన్ ప్ర�
Ram Mandhir | ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. ఉగ్రవాద సంస్థల నుంచి వరుసగా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అయోధ్యలో విధ్వంసం సృష్టిస్
ఢిల్లీలోని బాబార్ రోడ్డు (Babar Road) పేరును అయోధ్య మార్గ్గా మార్చారు హిందూ సేన కార్యకర్తలు. బాబార్ రోడ్డు అని సూచించే బోర్డులపై అయోధ్య మార్గ్ (Ayodhya Marg) అనే స్టిక్కర్లను అంటించారు.
అయోధ్య రామ మందిరం (Ayodhya) రాములోరి ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువుదీరాడు. బాల రామునికి (Ram Lalla) సంబంధించిన ఫొటోలను ఆయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. దీంతో యావత్
Ayodhya Ram Mandir: సింధూ నదికి ఉపనది అయిన కాబూల్ నది నుంచి అయోధ్య రాముడి అభిషేకం కోసం తీసుకువచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఆ జలాన్ని కానుకగా అందజేసింది. కశ్మీర్ నుంచి సుమారు రెండు కిలోల కుంకుమ పువ్వును ముస్లింలు �