Ram Mandir | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో వినియోగదారులకు ఢిల్లీ వ్యాపారులు శుభవార్త చెప్పారు. వస్తువుల కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నగల వ్యాపారులు బంగారం, వెండి బహుమత�
Ram Mandir Flag | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి సిద్ధమవుతున్నది.
సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లో రామ మందిరంపై ఎగుర
వేసేందుకు ప్రత్యేకంగా జెండాను సిద్ధం చే�
Ayodhya Satellite Pics | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్నది. వేడుకకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుక కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ప్రాణ ప్రతిష్ఠ కోసం ఆలయం సర్వాంగ సుందరంగ�
Ayodhya | అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని నలుగురు న్యాయ విద్యార్థులు బాంబే హైకోర్టు సవాల్ చేశారు.