Uma Bharti | అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా బీజేపీ ఫైర్ బ్రాండ్, రామ జన్మభూమి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉమాభారతి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఉద్యమంలో నాడు పాల్గొన్న సాధ్వి రితంభ�
Ram Mandir | అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో మైసూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వెళ్లారు. అయితే ఆ గ్రామస్తులు ఎంపీని �
Anand Mahindra | శ్రీరాముడు అందరివాడు.. ఏ మతానికి అతీతుడు కాదు అని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Ram Charan | అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కోట్లాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లోనే అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం �
Ram Mandir | గుజరాత్కు చెందిన ఓ 14 ఏండ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం ఏకంగా రూ. 52 లక్షల విరాళాలను సేకరించి ఇచ్చింది. ఇంత చిన్న వయసులో అంత నగదును సేకరించిన బాలికపై ప్రశంసల జల్లు కురుస్తోంది.