Ayodhya Live | అయోధ్య రామ మందిరంలో రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పలు రికార్డులను నమోదు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్ సైతం రికార్డును నెలకొల్పింది. లైవ్ స్ట్రీమ్లో ప్రపంచంలోనే అత్యధికంగా
Ayodhya | అయోధ్య రామ మందిరం కల నెరవేరింది. జన్మస్థలంలోని నిర్మించిన ఆలయంలో మర్యాద పురుషోత్తముడు సాక్షాత్కరించాడు. ఈ క్రమంలో యావత్ భారతీయులు అయోధ్య బాల రాముడిని దర్శించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
అయోధ్యలో రామయ్య (Ram Lalla) దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం మధ్యాహ్నం బాలరాముడు భవ్య మందిరంలో కొలువైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు.
అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశ, విదేశాల నుంచి భక్తులు విరాళాలు ఇచ్చారు. రోజువారీ కూలీల దగ్గర్నుంచి పెద్ద వ్యాపారుల వరకు తోచినంత అయోధ్య రాముడికి భక్తితో సమర్పించుకున్నారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపనోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా సోమవారం శ్రీరామనామం మార్మోగింది. ఉదయాన్నే వాకిళ్లలో కల్లాపి చల్లి రంగు రంగుల ముగ్గులు వేశారు. గుమ్మాలకు మామిడి ఆకులతో �
బాలరాముడు తన సొంత ఇంటికి చేరిన వేళ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని రామాలయాలు, ఇతర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఇతరత్రా ధార్మిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం నుంచి పంచామృతాభిషేకాలు, స్వామి వారిక
అయోధ్యలో కొత్త మసీదు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రంజాన్ మాసం వచ్చే మే నెలలో మసీదు నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్..అయోధ్యను సందర్శించేవారికి ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని రూట్ల నుంచి అయోధ్యకు విమాన టికెట్ ధరను రూ.1,622గా నిర్ణయించింది.
టాటా గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్..తాజాగా అయోధ్యలో మరో హోటల్ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. 1.3 ఎకరాల స్థలంలో సెలెక్షన్స్ హోటల్ పేరుతో సరికొత్తగా హోటల్ను నిర్మించబోతున్�
Ayodhya | అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా సాగింది. అనంతరం బాల రాముడు దర్శన భాగ్యం కలిగింది. సాయంత్రం అయోధ్య నగరంలో ‘రామజ్యోతి’ వెలిగింది.