Ayodhya Ram temple: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఇవాళ కుటుంబ సమేతంగా అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. తల్లితండ్రులు, భార్యతో కలిసి కొత్తగా కొలువైన రామ్లల్లాను దర్శించుకు�
Ayodhya | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్య నగరంలోని రామ జన్మభూమి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు రామయ్య దర్శనానికి తరలివస్తున్నారు. శనివారం ఉదయం అయోధ్య రామాలయానికి వచ్చిన భక్త జనస�
Yogi Adityanath : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం తమ తదుపరి లక్ష్యం కృష్ణుడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో యోగి మాట్లాడుతూ కృష్ణ జన్మభూమి భూ వివాదం బీజేపీ తదుప
అయోధ్య బాల రాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం మంగళవారం కాజీపేట నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట నుంచి సాయంత్రం 6:20 గంటలకు ఈ రైలు బయలుదేరనున్నది.
Mohan Bhagwat | ప్రపంచం మొత్తానికి భారత్ అవసరమని, ఇందుకు అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే భూలోకం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస
PM Modi : స్వాతంత్ర్యానంతరం సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వారు మన ప్రార్ధనా స్ధలాల ప్రాధాన్యతను అర్ధం చేసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. వారి
కాజీపేట నుంచి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైళ్లు ఈ నెల 30న ప్రారంభం కానున్నాయి. కాజీపేట జంక్షన్ నుంచి అయోధ్యకు 15 రైళ్లు, మరో 15 రైళ్లు అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు నడువనున్నాయి.
PM Modi : అయోధ్యలో అత్యంత వైభవంగా ప్రారంభమైన రామ మందిర అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మందిరం దేశ ప్రజలను ఎలా ఐక్యం చేసిందనే విషయాన్ని ఆయన హైలైట్ చేశారు.