Uttarpradesh | బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చారు. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం
Ram Mandhir | భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో అయోధ్య రామయ్య కరుణించలేదు. దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామనే నినాదంతో ఎన్నికలకు వెళ్తూ రాజకీయంగా ఎదిగింది బీజేపీ. అయితే, ఇప్పుడు రామమందిర నిర్మాణ�
Loksabha Elections 2024 : యూపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్వాదీ పార్టీ-కాంగ్రెస్తో కూడిన విపక్ష ఇండియా కూటమి నుంచి కాషాయ పార్టీ చిత్తుగా ఓడించింది.
ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అధికారానికి దూరం చేయడం సాధ్యమయ్యే పనేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా సరైన వ్యూహాలతో ముందుకు పోవట్లేదని పేర్కొన్నా�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా అయోధ్య రామాలయాన్ని బుధవారం దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజారులు, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆమె రాముని విగ్రహం ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న వ�
Ram Navami | అయోధ్యలో శ్రీరామ నవమి (Ram Navami ) వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఉదయం 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్వామివారిని మేల్కొలిపారు. మంగళహారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
Ayodhya | ఈ ఏడాది డిసెంబర్ నాటికి అయోధ్య రామాలయ నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు రామ మందిరం నిర్మాణ కమిటీ ప్రకటించింది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో రామనవమి ఉత్సవాల సన్నాక సమావేశం జరిగ�
ఎన్డీయే కూటమికి మూడోసారి అధికారాన్ని కట్టబెడితే, రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు ఇటీవలి కాలంలో పెద్దయెత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాము అదేం చేయబోమన�
Ayodhya | ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలకు జరుగనున్నాయి. రామయ్య జన్మదినోత్సవ వేడుకలు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత�
Ram Navami | శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య నగరం ముస్తాబవుతున్నది. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో 15 నుంచి 18 వరకు రామ్లల్లా దర్బారులో వీఐపీ దర్శనాలను రద్దు చేసింది.
అయోధ్యలో కొలువు దీరిన బాలరాముడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ త్వరలో వీటిని విడుదల చేయనుంది. ఇవి ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్లోనూ లభ్యం కానున్నా�