Apollo Hospitals : అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఇవాళ ఓ ప్రకటన చేసింది. అయోధ్యలో మల్టీ స్పెషాల్టీ ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు చెప్పింది. అక్కడ అన్ని రకాల అత్యాధునిక చికిత్సలు అందు
Three Friends Drown In Saryu River | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో విషాద సంఘటన జరిగింది. కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని సందర్శించేందుకు ముగ్గురు స్నేహితులు అక్కడకు వెళ్లారు. పవిత్ర స్నానం కోసం సరయూ నదిలో దిగిన యువకులు అందుల�
Organ Transplantation: ఓ విద్యార్థి అయోధ్యకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలంగా దెబ్బలు తగలడంతో అతన్ని బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. అయితే అతనికి చెందిన కిడ్నీ, లివర్ను ఇద్దరు పేషెంట్లకు మార�
ప్రముఖ పురావస్తు శాఖ శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్కుమార్ శర్మ(90) కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య కారణాలతో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఆయన నివాసంలో బుధవారం అర్ధరాత్రి చనిపోయారు.
Ayodhya's Ram Temple | ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని బాల రాముడ్ని నెల రోజుల్లో సుమారు 60 లక్షల మంది భక్తులు దర్శించారు. అలాగే రూ.25 కోట్ల వరకు విరాళాలు, 25 కేజీల బంగారు, వెండి ఆభరణాలను సమర్పించారు.
Haryana Assembly: అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రశంసిస్తూ ఇవాళ హర్యానా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానాన్ని సీఎం మనోహనల్ లాల్ ఖట్టార్ ప్రవేశపెట్టారు. జేజేపీతో పాటు కాంగ్రెస్ పా�
Ayodhyas Ram temple : అయోధ్యలో రామాలయాన్ని శుక్రవారం నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం ఓ గంట పాటు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమషాల నుంచి 1.30 వరకు రామ్లల్లా దర్శనం ఉండదని ఆలయ పూజారి ఆచార్య సత్యేంద్ర దాస�