Ayodhya: అయోధ్యలో భక్తి పాథ్, రామ్ పాథ్ మార్గంలో అమర్చిన సుమారు 50 లక్షల ఖరీదైన ఆ వీధి లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. 3800 బాంబూ, 36 ప్రొజెక్టర్ లైట్లను అపహరించినట్లు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. హ�
Jangaon | యూపీ అయోధ్యలోని సరయూ నదిలో జనగామకు చెందిన యువతి గల్లంతయ్యింది. కేంద్రానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు, అతని సోదరుడి కుటుంబానికి చెందిన 15 మంది రెండురోజుల కిందట అయోధ్యకు వెళ్లింది. రామ మందిరంతో సహా స్థా
అయోధ్యలో మసీదు నిర్మాణానికి కేటాయించిన 5 ఎకరాల భూమి తనదని రాణి పంజాబీ అనే మహిళ వాదిస్తున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి తన భూమిని తాను స్వాధీనం చేసుకుంటానని ప్రకటించారు.
అయోధ్య రామమందిర థీమ్తో స్విట్జర్లాండ్ సంస్థ జాకోబ్ అండ్ కో లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్ను తీసుకొచ్చింది. సమయం 6 గంటలైనప్పుడు ఈ గడియారం ‘జై శ్రీరామ్' అని పలుకుతుంది, 9 గంటలు అయినపుడు రామాలయాన్ని చూప
Rahul Gandhi | అయోధ్యలో మాదిరిగానే గుజరాత్లో కూడా బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తనకు దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని మోదీ అన్నారని, అలాంటప్పుడు అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ఆయ�
Ayodhya: అయోధ్యలోని కొత్తగా నిర్మించిన రామ్పాథ్ రోడ్లు కొద్ది పాటి వర్షానికే జలమయం అయ్యాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఈ ఘటన పట్ల యూపీ సర్కారు సీరియస్ అయ్యింది. ఆరుగురు అధికారులను సస్పెండ్ చే�
యూపీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామమందిరంలో పైకప్పులో ఏర్పడిన లీకేజీల వల్ల వర్షం నీరు గర్భగుడిలోకి కారుతున్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తుండగా, అయోధ్య రామ మందిర రక్షణ బాధ్యతలు చూసే ప్రొ�
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా అర్ధ సంవత్సరం కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకేజీ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి.
Ayodhya Ram Mandir | అయోధ్య రామమందిరం నిర్మాణ పనులను కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న 12వ తరగతి పొలిటికల్ సైన్స్ కొత్త ఎడిషన్ పాఠ్యపుస్తకంలో ఎన్సీఈఆర్టీ పలు మార్పులు చేసింది. ‘బాబ్రీ మసీదు’ అనే పదాన్ని పూర్తిగా తొలగించి దాన్ని ‘మూడు గుమ్మటాల నిర్మ�
హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు చౌక విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రకటించింది. రెండు నెలల క్రితం ప్రారంభించిన ఈ విమాన సర్వీసుకు డిమాండ్ లేమి కారణంగా రద్దు చ