PM Modi : అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగి ఏడాది అయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వంగా ఈ ఆలయం నిలుస్తుంద�
Kedarnath bypoll: కేదార్నాథ్లో ఈనెల 20వ తేదీన ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాయి. ఆ ప్రాంతం నుంచి పని కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కోసం బీజేపీ గాల
Ayodhya | దీపావళి సందర్భంగా దీపకాంతులతో అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ సందర్భంగా రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. 8వ దీపోత్సవం సందర్భంగా ఏకకాలంలో అత్యధిక మంది హారతిలో పాల్గొనడం, అత్యధిక స�
Ayodhya Deepotsav | దీపకాంతుల్లో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం దీపోత్సవం నిర్వహించింది. రికార్డు స్థాయిలో 25ల�
Diwali celebrations | సాధారణంగా ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగ చేసుకుంటారు. ఈ దీపావళి పండుగనే దీపాల పండుగ, దివ్వెల పండుగ అని కూడా అంటారు. మంచిపై చెడు విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు.
PM Modi | ఈ దీపావళి చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో రూ.12,850కోట్ల విలువైన పనులను ప్రార�
Sadhus Thrashed | పూజారైన వ్యక్తి మహిళలను వేధించినట్లు ఒక కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఘర్షణ జరుగడంతో ఆ పూజారిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. అయితే ఆ పూజారి కూడా తిరిగి వారిని కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఒక పరిష్కారానికి తాను భగవంతుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడే ఒక మార్గాన్ని కనుగొంటాడని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు.
Air India Plane | ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో విమానాన్ని అయోధ్య విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 139 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్ న�
హైదరాబాద్ నుంచి దేశంలోని పలు ప్రధాన పట్టణాలకు నూతన విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే హైదరాబాద్ నుంచి రాజ్కోట్, అగర్తలా, జమ్ము మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కాగా, తాజాగా శుక్రవారం మరికొన్ని ప్రధ
Ram Temple : అయోధ్యలోని ప్రసిద్ధ రామ మందిరం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. హిందువులకు ఆరాధ్యుడైన రాముడి ప్రతి రూపాన్ని చూసేందుకు జనం బారులు తీరుతున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం, భారత జట్టు మాజీ