Ayodhya Ram Mandir Income | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. వార్షిక ఆదాయంపరంగా దేశంలో మూడో పెద్ద ఆలయంగా నిలిచింది. ఆలయంలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటి నుంచి 13కోట్లమందికిపైగా భక్తులు,
Acharya Satyendra Das: అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ పార్దీవదేహాన్ని జలసమాధి చేశారు. అంతిమయాత్రలో బాబ్రీ మసీదు అడ్వకేట్ ఇక్బాల్ అన్సారీ పాల్గొన్నారు.
Ayodhya Ram Mandir | అయోధ్య బాల రాముడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు.. రామనగరికి చేరుకుంటున్నారు. గత 20 రోజుల్లో దాదాపు 50లక్షలకు�
PM Modi : అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగి ఏడాది అయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వంగా ఈ ఆలయం నిలుస్తుంద�
Kedarnath bypoll: కేదార్నాథ్లో ఈనెల 20వ తేదీన ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాయి. ఆ ప్రాంతం నుంచి పని కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కోసం బీజేపీ గాల
Ayodhya | దీపావళి సందర్భంగా దీపకాంతులతో అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ సందర్భంగా రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. 8వ దీపోత్సవం సందర్భంగా ఏకకాలంలో అత్యధిక మంది హారతిలో పాల్గొనడం, అత్యధిక స�
Ayodhya Deepotsav | దీపకాంతుల్లో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం దీపోత్సవం నిర్వహించింది. రికార్డు స్థాయిలో 25ల�
Diwali celebrations | సాధారణంగా ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగ చేసుకుంటారు. ఈ దీపావళి పండుగనే దీపాల పండుగ, దివ్వెల పండుగ అని కూడా అంటారు. మంచిపై చెడు విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు.