Srirama Navavmi | శ్రీరామనవమి పండుగ హిందువులకే పెద్ద పండుగ. కోదండ రాముడు-సీతమ్మ వివాహం జరిగింది ఈ రోజునే శ్రీరామనవమిని యావత్ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ సీతారాముల కల్యాణ వే�
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన దివ్యమైన రామాలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముని నుదుటిపై సూర్య కిరణాలతో తిలకం దిద్దనున్నారు. ఈ అద్భు
Surya Tilak | శ్రీరామ నవమి వేడుకలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని (Ayodhya Ram temple) ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు.
Surya Tilak | శ్రీరామ నవమి వేడులకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేక�
త ఐదేండ్లలో ప్రభుత్వానికి రూ.400 కోట్లకుపైగా పన్ను చెల్లించినట్టు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం మాట్లాడుతూ, 2020 నుంచి 2025 ఫిబ్రవరి 5 వరకు జీఎస�
Groom Kills Bride | పెళ్లైన కొన్ని గంటలకే నవ వధువును వరుడు హత్య చేశాడు. (Groom Kills Bride) ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో ఇద్దరి మృతదేహాలను గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
VIP Darshan | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదునుగా పలువురు అక్రమార్కులు దర్శనాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీ దర్శనం కల్పిస్తామని చెప్పి ఓ కుటుంబానికి రూ.1.80లక్షలు టోకరా వేశాడ
Ayodhya Ram Mandir Income | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. వార్షిక ఆదాయంపరంగా దేశంలో మూడో పెద్ద ఆలయంగా నిలిచింది. ఆలయంలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటి నుంచి 13కోట్లమందికిపైగా భక్తులు,
Acharya Satyendra Das: అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ పార్దీవదేహాన్ని జలసమాధి చేశారు. అంతిమయాత్రలో బాబ్రీ మసీదు అడ్వకేట్ ఇక్బాల్ అన్సారీ పాల్గొన్నారు.