Surya Tilak | శ్రీరామ నవమి వేడులకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేక�
త ఐదేండ్లలో ప్రభుత్వానికి రూ.400 కోట్లకుపైగా పన్ను చెల్లించినట్టు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం మాట్లాడుతూ, 2020 నుంచి 2025 ఫిబ్రవరి 5 వరకు జీఎస�
Groom Kills Bride | పెళ్లైన కొన్ని గంటలకే నవ వధువును వరుడు హత్య చేశాడు. (Groom Kills Bride) ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో ఇద్దరి మృతదేహాలను గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
VIP Darshan | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదునుగా పలువురు అక్రమార్కులు దర్శనాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీ దర్శనం కల్పిస్తామని చెప్పి ఓ కుటుంబానికి రూ.1.80లక్షలు టోకరా వేశాడ
Ayodhya Ram Mandir Income | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. వార్షిక ఆదాయంపరంగా దేశంలో మూడో పెద్ద ఆలయంగా నిలిచింది. ఆలయంలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటి నుంచి 13కోట్లమందికిపైగా భక్తులు,
Acharya Satyendra Das: అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ పార్దీవదేహాన్ని జలసమాధి చేశారు. అంతిమయాత్రలో బాబ్రీ మసీదు అడ్వకేట్ ఇక్బాల్ అన్సారీ పాల్గొన్నారు.
Ayodhya Ram Mandir | అయోధ్య బాల రాముడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు.. రామనగరికి చేరుకుంటున్నారు. గత 20 రోజుల్లో దాదాపు 50లక్షలకు�