రామాలయం ప్రాంగణంలోని 60 శాతం భూమిలో హరిత హారాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం, అయోధ్య నగరంలోకి కాలుష్యం విడుదల కాకుండ
Ayodhya Hotel Staff Films Woman Bathing | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొలువైన బాల రాముడి దర్శనం కోసం వచ్చిన మహిళ తన స్నేహితులతో కలిసి గెస్ట్ హౌస్లో బస చేసింది. ఆమె స్నానం చేస్తుండగా సిబ్బందిలో ఒకరు మొబైల్లో వీడియో రికార్డ్ చే
శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య తిలకం శోభాయమానంగా ప్రకాశించింది. శ్రీరాముడు జన్మించిన పర్వదినం శ్రీరామ నవమి సందర్భంగా సూర్య కిరణాలు నేరుగా ఆయన నుదుటిని తాకాయి.
Surya Tilak | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అయోధ్య (Ayodhya) రామ మందిరం (Ram Mandir) లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయంలోని బాలరాముడి (Bala Ramudu) నుదుటిపై సూర్యతిలకం (Surya Tilakam) పడింది.
Srirama Navavmi | శ్రీరామనవమి పండుగ హిందువులకే పెద్ద పండుగ. కోదండ రాముడు-సీతమ్మ వివాహం జరిగింది ఈ రోజునే శ్రీరామనవమిని యావత్ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ సీతారాముల కల్యాణ వే�
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన దివ్యమైన రామాలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముని నుదుటిపై సూర్య కిరణాలతో తిలకం దిద్దనున్నారు. ఈ అద్భు
Surya Tilak | శ్రీరామ నవమి వేడుకలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని (Ayodhya Ram temple) ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు.
Surya Tilak | శ్రీరామ నవమి వేడులకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేక�
త ఐదేండ్లలో ప్రభుత్వానికి రూ.400 కోట్లకుపైగా పన్ను చెల్లించినట్టు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం మాట్లాడుతూ, 2020 నుంచి 2025 ఫిబ్రవరి 5 వరకు జీఎస�
Groom Kills Bride | పెళ్లైన కొన్ని గంటలకే నవ వధువును వరుడు హత్య చేశాడు. (Groom Kills Bride) ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో ఇద్దరి మృతదేహాలను గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
VIP Darshan | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదునుగా పలువురు అక్రమార్కులు దర్శనాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీ దర్శనం కల్పిస్తామని చెప్పి ఓ కుటుంబానికి రూ.1.80లక్షలు టోకరా వేశాడ