PM Modi | ఈ దీపావళి చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో రూ.12,850కోట్ల విలువైన పనులను ప్రార�
Sadhus Thrashed | పూజారైన వ్యక్తి మహిళలను వేధించినట్లు ఒక కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఘర్షణ జరుగడంతో ఆ పూజారిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. అయితే ఆ పూజారి కూడా తిరిగి వారిని కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఒక పరిష్కారానికి తాను భగవంతుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడే ఒక మార్గాన్ని కనుగొంటాడని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు.
Air India Plane | ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో విమానాన్ని అయోధ్య విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 139 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్ న�
హైదరాబాద్ నుంచి దేశంలోని పలు ప్రధాన పట్టణాలకు నూతన విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే హైదరాబాద్ నుంచి రాజ్కోట్, అగర్తలా, జమ్ము మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కాగా, తాజాగా శుక్రవారం మరికొన్ని ప్రధ
Ram Temple : అయోధ్యలోని ప్రసిద్ధ రామ మందిరం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. హిందువులకు ఆరాధ్యుడైన రాముడి ప్రతి రూపాన్ని చూసేందుకు జనం బారులు తీరుతున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం, భారత జట్టు మాజీ
అయోధ్య బాలరాముడికి మరోసారి సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్ర్తాలను అలంకరించారు. దుబ్బాక పట్టణంలోని హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు తయారు చేసిన చేనేత వస్ర్తాల
ఎంతో పవిత్రమైన యూపీలోని అయోధ్య రామజన్మభూమి ఆలయం వద్ద ఘోరం చోటు చేసుకుంది. అందులో పారిశుద్ధ్య సిబ్బందిగా పనిచేసే ఒక మహిళపై ఐదుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
Ayodhya gang-rape: సామూహిక అత్యాచార ఘటన నిందితుడు మొయిద్ ఖాన్కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ను ఇవాళ అయోధ్యలో బుల్డోజర్లతో కూల్చివేశారు. అతను సమాజ్వాదీ పార్టీకి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా ఆ �
అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన అయోధ్యలో భారీ చోరీ జరిగింది. రామ మందిరానికి దారితీసే భక్తిపథ్, రామ్పథ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 50 లక్షల పైమాటే. రామ మందిర న
Arun Yogiraj | అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి అమెరికా సందర్శన కోసం దరఖాస్తు చేసిన వీసాను ఆ దేశం నిరాకరి
Ayodhya: అయోధ్యలో భక్తి పాథ్, రామ్ పాథ్ మార్గంలో అమర్చిన సుమారు 50 లక్షల ఖరీదైన ఆ వీధి లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. 3800 బాంబూ, 36 ప్రొజెక్టర్ లైట్లను అపహరించినట్లు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. హ�
Jangaon | యూపీ అయోధ్యలోని సరయూ నదిలో జనగామకు చెందిన యువతి గల్లంతయ్యింది. కేంద్రానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు, అతని సోదరుడి కుటుంబానికి చెందిన 15 మంది రెండురోజుల కిందట అయోధ్యకు వెళ్లింది. రామ మందిరంతో సహా స్థా