పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మ అన్నారు. అందుకే భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లి అని అంటారని పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించ
Ayodhya | అయోధ్య రామ మందిరానికి భక్తుల తాకిడి కొనసాగుతున్నది. భారీగా తరలివచ్చిన భక్తులతో బాల రాముడు నిరంతరాయంగా దర్శనమిస్తున్నాడు. మూడోరోజు తెల్లవారు జామున 4 గంటలకు బాల రాముడి మేల్కొలుపగా.. రాత్రి 10 గంటల వరకు ద�
Honeymoon | ఓ భర్త తన భార్యను హనీమూన్కు గోవాకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. కానీ గోవాకు తీసుకెళ్లకుండా అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు. దీంతో తన భర్త నుంచి భార్య విడాకులు కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ
Ram Mandir | సాధారణ భక్తులకు అందుబాటులోకి వచ్చిన అయోధ్య రామయ్యను దర్శించుకొనే వారి సంఖ్య భారీగా ఉంటున్నది. తొలిరోజు 5 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, రెండో రోజు (బుధవారం) 3 లక్షల మంది మూలవిరాట్ను దర్శించుకున్నా
PM Modi | ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించవద్దని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ (PM Modi) సూచించారు. రామ మందిరానికి వెళ్లి ప్రోట్రోకాల్, వీఐపీ సందర్శన పేరుతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని కోరారు. మార్చి నెల�
Ram Lalla Idol | రామ మందిరంలోని గర్భ గుడిలో ప్రతిష్టాపన కోసం మరో రెండు రామ్ లల్లా విగ్రహాలు కూడా పోటీపడ్డాయి. మరో నల్లరాతి బాల రాముడి విగ్రహాన్ని శిల్పి గణేష్ భట్ చెక్కారు.
అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగగా, మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామయ్య దర్శనభాగ్యం కల్పించారు. వేకువజామునే ఆలయం వద్దకు లక్�
Ayodhya | అయోధ్యలో కొలువుదీరిన రామ్లల్లా విగ్రహాన్ని ‘బాలక్ రామ్’గా పిలువనున్నారు. బాల రాముడి విగ్రహానికి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఐదేళ్ల బాలుడిగా రాముడు దర్శనమిస్తున్న నేపథ్యంలో ‘బ
Ayodhya Live | అయోధ్య రామ మందిరంలో రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పలు రికార్డులను నమోదు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్ సైతం రికార్డును నెలకొల్పింది. లైవ్ స్ట్రీమ్లో ప్రపంచంలోనే అత్యధికంగా
Ayodhya | అయోధ్య రామ మందిరం కల నెరవేరింది. జన్మస్థలంలోని నిర్మించిన ఆలయంలో మర్యాద పురుషోత్తముడు సాక్షాత్కరించాడు. ఈ క్రమంలో యావత్ భారతీయులు అయోధ్య బాల రాముడిని దర్శించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.