Pradhanmantri Suryodaya Yojana | ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త ప్రథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన (Pradhanmantri Suryodaya Yojana) ద్వారా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభ�
Ayodhya Mosque Construction | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి సోమవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో నిర్మించనున్న మసీదుపైనా (Ayodhya Mosque Construction) ఆసక్తి నెలకొన్నది.
Jr NTR | అయోధ్య(Ayodhya)లో కౌసల్య రాముడు కొలువుదీరాడని తెలిసిందే.. కొత్తగా నిర్మించిన ఆలయంలో బాలరాముడి (Ramlalla) విగ్రహాన్ని ప్రతిష్టించారు. కన్నుల పండువగా జరిగిన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవ
మహా విష్ణువును శ్రీరాముడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. మర్యాద పురుషోత్తముడు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పుట్టాడని స్థలపురాణం చెబుతున్నది. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం రామ మందిరం రూపుదిద్దుకున్నది.
Ayodhya | ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయుల కల సాకారమైంది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నార�
Ayodhya Ram Mandir | మరో ఏడాదిలో అయోధ్యకు ఐదు కోట్ల మందికిపైగా పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి మించిన భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు.
Ayodhya | అయోధ్యలో సోమవారం వైభవోపేతంగా నిర్వహించిన రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి రామ భక్తులు హాజరయ్యారు. అయితే రామకృష్ణ శ్రీవాత్సవ(65) అనే భక్తుడు గుండెపోటుకు గ
Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఇది రాణిస్తుందని అంతా భావిస్తున్నారు. తద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన
Ram Mandir Puja schedule | అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం కనుల పండువగా ముగిసింది. రామజన్మభూమిలోని ఆలయంలో రామ్లల్లా భక్తులకు దర్శనమిచ్చారు. ఇక మంగళవారం నుంచి సామాన్య భక్తులకు దర్శనం భాగ్యం కలుగన�
Ayodhya | రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలను మోదీ గౌరవించారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం కూలీలపై ఆయన గులాబీ చల్లి ఆశీర్వదించారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసిన
Ayodhya Ram Mandir | భారతీయుల ఎన్నో దశాబ్దాల కల సాకారమైంది. జన్మభూమిలోని మందిరంలో బాల రాముడు కొలువుదీరి పూజలందుకున్నాడు. రామ మందిరం ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో యావత్ ప్రపంచ దృష్టి అయోధ్యపైనే నెలకొన్నద�