Ayodhya | ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయుల కల సాకారమైంది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నార�
Ayodhya Ram Mandir | మరో ఏడాదిలో అయోధ్యకు ఐదు కోట్ల మందికిపైగా పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి మించిన భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు.
Ayodhya | అయోధ్యలో సోమవారం వైభవోపేతంగా నిర్వహించిన రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి రామ భక్తులు హాజరయ్యారు. అయితే రామకృష్ణ శ్రీవాత్సవ(65) అనే భక్తుడు గుండెపోటుకు గ
Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఇది రాణిస్తుందని అంతా భావిస్తున్నారు. తద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన
Ram Mandir Puja schedule | అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం కనుల పండువగా ముగిసింది. రామజన్మభూమిలోని ఆలయంలో రామ్లల్లా భక్తులకు దర్శనమిచ్చారు. ఇక మంగళవారం నుంచి సామాన్య భక్తులకు దర్శనం భాగ్యం కలుగన�
Ayodhya | రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలను మోదీ గౌరవించారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం కూలీలపై ఆయన గులాబీ చల్లి ఆశీర్వదించారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసిన
Ayodhya Ram Mandir | భారతీయుల ఎన్నో దశాబ్దాల కల సాకారమైంది. జన్మభూమిలోని మందిరంలో బాల రాముడు కొలువుదీరి పూజలందుకున్నాడు. రామ మందిరం ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో యావత్ ప్రపంచ దృష్టి అయోధ్యపైనే నెలకొన్నద�
Uma Bharti | అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా బీజేపీ ఫైర్ బ్రాండ్, రామ జన్మభూమి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉమాభారతి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఉద్యమంలో నాడు పాల్గొన్న సాధ్వి రితంభ�
Ram Mandir | అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో మైసూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వెళ్లారు. అయితే ఆ గ్రామస్తులు ఎంపీని �