Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇందులో పారిశ్రామికవేత్తలు సైతం ఉన్నారు. సోమవారం జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు మెరిశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా అంబానీ, అనిల్ అంబానీ సైతం హాజరయ్యారు.
#WATCH | Aditya Birla Group chairman, Kumar Mangalam Birla and Ananya Birla at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony.#RamMandirPranPrathistha pic.twitter.com/NVOJLcFxsp
— ANI (@ANI) January 22, 2024
ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఆమె భర్త ఆనంద్ పిరమల్తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇషా మాట్లాడుతూ తమకు అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇది ఒకటి అని, అయోధ్యకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బిర్లా గ్రూప్నకు చెందిన కుమార్ మంగళం బిర్లాతో పాటు అనన్య బిర్లా సైతం వేడుకకు హాజరయ్యారు. వేదాంత గ్రూపునకు చెందిన అనిల్ అగర్వాల్, రేమండ్ గ్రూప్ అధినేత అనిల్ సింఘానియా, భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ రామమందిరం రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్నారు.
Click Here For : బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలు
#WATCH | Reliance Industries Chairman and MD Mukesh Ambani & his wife Nita Ambani at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony.#RamMandirPranPrathistha pic.twitter.com/S9hIiV51bg
— ANI (@ANI) January 22, 2024
రతన్ టాటా, టాటా గ్రూప్స్
టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఆయన భార్య లలిత
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ,
అనిల్ అంబానీ
సునీల్ భారతి మిట్టల్
మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్
హిందూజా గ్రూప్కి చెందిన అశోక్ హిందూజా
విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్జీ
నుస్లీ వాడియా, బాంబే డైయింగ్
సుధీర్ మెహతా, టోరెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు
జీఎంఆర్ గ్రూప్ జీఎం ఆర్రావు
నిరంజన్ హీరానందని,
రియల్ ఎస్టేట్ వ్యాపారి
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఆయన భార్య నీర్జా
అజయ్ పిరమల్, పిరమల్ గ్రూప్
ఆనంద్ మహీంద్రా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్
డీసీఎం శ్రీరామ్ అజయ్ శ్రీరామ్
కె కృతివాసన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో
హెచ్డీఎఫ్సీ మాజీ చైర్పర్సన్ దీపక్ పరేఖ్
హెచ్డీఎఫ్సీకి చెందిన ఆదిత్య పూరి
డాక్టర్ రెడ్డీస్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన కే సతీశ్ రెడ్డి
పునీత్ గోయెంకా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ సీఈఓ
ఎస్ఎన్ సుబ్రహనియన్, ఎల్అండ్టీ చైర్మన్ ఎండీ
ఏఎం నాయక్, ఎల్అండ్టీ కంపెనీ మాజీ చీఫ్
నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు
నందన్ నీలేకని, ఇన్ఫోసిస్ చీఫ్
టీవీ మోహన్దాస్ పాయ్, ఇన్ఫోసిస్ కోఫౌండర్
నవీన్ జిందాల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ అధినేత
నరేష్ ట్రెహాన్, మెదాంత గ్రూప్
ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు
అదార్ పూనావాలా, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో
ఆది గోద్రెజ్, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్
కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు
అరుణ్ భరత్ రామ్, శ్రీరామ్ గ్రూప్
సజ్జన్ జిందాల్, జేఎస్డబ్ల్యూ స్టీల్
జీవీకే రెడ్డి, జీవీకే గ్రూప్
గౌతమ్ సింఘానియా, రేమండ్
హర్ష్ గోయెంకా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్
హర్ష్ మరివాలా, మారికో
డాక్టర్ రెడ్డీస్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ కే సతీశ్రెడ్డి దంపతులు
మనోహర్లాల్ అగర్వాల్, హల్దీరామ్
బాబా కళ్యాణి, భారత్ ఫోర్జ్ ఎండీ
దిలీప్ సంఘ్వీ, సన్ ఫార్మా
పవన్ ముంజాల్, హీరో మోటోకార్ప్
రాహుల్ భాటియా, ఇండిగో ఎయిర్లైన్స్
షాపూర్ మిస్త్రీ, షాపూర్జీ పల్లంజీ గ్రూప్
ప్రతాప్ సీరెడ్డి, అపోలో హాస్పిటల్స్
యూసుఫ్ హమీద్, సిప్లా ఫార్మాస్యూటికల్స్
సంజయ్ కిర్లోస్కర్, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్
శశి జగదీశన్, హెచ్డీఎఫ్సీ సీఈవో, ఎండీ
సీకే బిర్లా, బిర్లా ఇండస్ట్రీస్
మధుకర్ ఫరేఖ్, పిడిలైట్ అడ్హెసివ్స్
మహేంద్ర చోక్సీ, ఏషియన్ పెయింట్స్
హస్ముక్ భాయ్ పటేల్, రామ్దేవ్ ఫుడ్ అండ్ ప్రొడక్ట్స్
నిర్మల్ మిండా, మిండా గ్రూప్స్
పంకజ్ పటేల్, జైడస్ లైఫ్ సైన్సెస్
దాల్మియా పునీత్ యాదు, దాల్మియా ఆఫ్ ఇండియా
రఘుపతి సంఘానియా, జేకే టైర్స్
రాహుల్ చంద్రకాంత్ కిర్లోస్కర్, కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ లిమిటెడ్
రాందేవ్ అగర్వాల్, మోతీలాల్ ఓస్వాల్
జైజు రవీంద్రన్, బైజు వ్యవస్థాపకుడు
రోషిని నాడార్, హెచ్సీఎల్
శ్రీధర్ వెంబు, జోహో సీఈవో
సిద్ధార్థ మొహంతి, ఎల్ఐసీ చైర్మన్
దినేశ్ ఖరా, ఎస్బీఐ చైర్మన్
ఆశిశ్ చౌహాన్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్