లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ పప్పు యాదవ్పై లాయర్లు ఫిర్యాదు చేశారు. అయోధ్య రామమందిరం హుండీ చోరీ పేరుతో పార్లమెంట్ ఎదుట వీరు వేసిన ‘స్కిట్' హిందువుల మనోభావాల్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిం
Ayodhya medical college | ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని మెడికల్ కాలేజీలో బాంబు తయారీకి సంబంధించిన పత్రం బయటపడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఒక వైద్య విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆ మెడికల్ కాలేజీలో క�
అయోధ్య రామాలయ విరాళాల చోరీ, విరాళాల లెక్కింపులో జరిగిన అక్రమాలపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను యూపీ ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. కొత్త సిట్ బృందానికి ఐజీ కిరణ్ నేతృత
Ayodhya | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న సరయూ నదిలో కొందరు యువకులు పడవలో షికారు చేశారు. అందులో మాంసం తినడంతో పాటు మద్యం సేవించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అయోధ్యలోని రామ మందిర దైనందిన కార్యకలాపాలతో సంబంధం ఉన్న వారినందరినీ పోలీసులు విచారిస్తుండడంతో ఆలయానికి చెందిన విరాళాల చోరీ కేసు దర్యాప్తు పరిధి మరింత విస్తృతమైంది.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, కొద్ది రోజుల వ్యవధిలోనే వెయ్యికిపైగా అప్లికేషన్లు అందాయి.
నాగార్జునసాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ, స్వాతంత్య్ర భారతంలో నీటి ప్రాజెక్టులు ఆధునిక ఆలయాలు అని నెహ్రూ అన్నటువంటి మాటలు ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతున్నాయి.
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో విరాళాల లెక్కింపు సమయంలో చోరీ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించిన తన ప్రాథమిక నివేదికలో పే�
Uddhav Thackeray | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులను హిప్నటైజ్ చేసిందని, వారిని దోచుకుంటోందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ �
Ayodhya : అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాల మాయం కేసు విచారణ కొనసాగుతోంది. తవ్వుతున్న కొద్దీ ఇందులోని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాము అందించిన రూ.5 కోట్ల విలువైన బంగారం తాపడం కలిగిన రామచరి
అయోధ్య రామాలయం విరాళాల చోరీ ఘటన యావత్తూ దేశాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. కేసును విచారిస్తున్న కొద్దీ బయటపడుతున్న అక్రమాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి.
అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో నిందితుల్లో ఎవరి పక్షాన వాదించకూడదని అయోధ్య బార్ అసోసియేషన్ సోమవారం తీర్మానించింది. ఎవరైనా న్యాయవాది వారి తరపున వాదిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించిం�