Ayodhya : అయోధ్యలోని పవిత్ర రామాలయంలో అనుచిత ఘటన జరిగింది. దేవాలయం ప్రాంగణంలో కాశ్మీర్ కు చెందిన ఒక ముస్లిం నమాజుకు ప్రయత్నించాడు. ఈ ఘటను శుక్రవారం జరిగింది.
Ayodhya | ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న అయోధ్యలో పర్యటించనున్నారు. రామజన్మభూమి సముదాయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆలయం శిఖరాలపై జెండాలను ఎగుర వేయనున్నారు. అనంతరం ఈ కార్యక్రమం రామమందిరం న�
Ayodhya Ram Temple | అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) నిర్మాణం కోసం ప్రజలు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చినట్లు రామమందిర నిర్మాణ కమిటీ (Ram Temple Construction Committee) చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
శ్రీరామ జన్మభూమి అయోధ్య ఆదివారం మిరుమిట్లు గొలిపే దీపాల కాంతులతో కళకళలాడింది. ఛోటీ దివాలీ పేరుతో ఆదివారం నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. సంప్రదాయ మట్�
Blast In Ayodhya | శక్తివంతమైన పేలుడు ధాటికి ఇల్లు కూలింది. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద కొంతమంది వ్యక్తులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
Ayodhya Airport | దేశంలోని విమానాశ్రయాల్లో నాసిరకం నిర్మాణాలపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. గతేడాది వర్షాకాల సమయంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అయోధ్య ఎయిర్�
elderly woman dumped roadside | వృద్ధురాలి పట్ల కుటుంబ సభ్యులు అమానుషంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి వేళ ఆటోలో తీసుకెళ్లి ఒకచోట రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. వృద్ధురాలిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ�
Errol Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ (Tesla CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) తండ్రి ఎరోల్ మస్క్ (Errol Musk) భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya) నగరానికి వెళ్లారు.
Ram Temple | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం అయోధ్య నగరం (Ayodhya city) లోని ప్రతిష్ఠాత్మక రామ మందిరం (Ram Temple) పై బంగారు తాపడపు శిఖరాన్ని ఏర్పాటు చేశారు. జూన్ 3న అంటే మంగళవారం ఆలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం (Pran Pratishtha ceremony) జరగనున్న �