అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో నిందితుల్లో ఎవరి పక్షాన వాదించకూడదని అయోధ్య బార్ అసోసియేషన్ సోమవారం తీర్మానించింది. ఎవరైనా న్యాయవాది వారి తరపున వాదిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించిం�
Ayodhya Ram Temple: అయోధ్య కేసులో నిందితుడు అనుకల్ప్ మిశ్రా ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ఇటీవల అయోధ్యలో 65 లక్షల ఖరీదైన ఇళ్లు కొన్నాడు. ఇంకా తన స్వంత ఊరిలో ఓ ఫార్మౌజ్ నిర్మించుకున్
Sonu Sood | అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారంపై ప్రముఖ నటుడు సోనూ సూద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన అత్యంత దురదృష్టకరమని అభివర్ణించారు.
అయోధ్య రామ మందిరం విరాళాల్లో అవతకతవకల కేసులో రోజుకో కొత్త కోణం బయటకొస్తోంది. సిట్ నివేదిక ప్రకారం నిందితులు డబ్బులు, కానుకలు ఎలా దొంగిలించారో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Champat Rai : అయోధ్య రామాలయంలో విరాళాల మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామాలయ ట్రస్ట్ చీఫ్ చంపత్రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అయోధ్య రామాలయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తుంద�
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన సుమారు రూ.7.5 కోట్లు అదృశ్యమయ్యాయి. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అరెస్టు జరిగింది. నిందితులపై క్రిమి
అయోధ్యలోని రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో యావత్ ఆలయ నిర్వహణ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పిలుపునిచ్చారు. పర్యవేక్షణ, జవాబుదారీతనం, ని
అయోధ్య బాల రాముడికి అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా సమర్పించారు. జపాన్కు చెందిన మియాజాకీ ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండు. వీటి ధర కిలో రూ.2.5 నుంచి రూ.3లక్షలు.
అయోధ్యలోని రామ మందిరానికి అందిన విరాళాలు దుర్వినియోగం అయినట్లు వచ్చిన ఆరోపణలు సంఘ్ పరివార్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ట్రస్ట్ ఈ వ్యవహారాన్ని పారదర్శకంగా నిర్వహించకపో
Bhanu Pratap Singh : ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో కరుడుగట్టిన క్రిమినల్ హతమయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయోధ్యలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో భాను ప్రతాప్ సింగ్ అలియాస్ బబ్ల�
బాలీవుడ్ అగ్ర హీరో రణ్బీర్కపూర్ అయోధ్యలో 3.31కోట్ల విలువైన స్థలాన్ని కొనుగోలు చేశారు. 2,134 స్కేర్ఫీట్స్తో కూడిన ఈ ప్లాట్ సరయు నదీతీరంలోని ఓ ప్రీమియర్ వెంచర్కు సంబంధించినదిగా తెలిసింది. ప్రస్తుతం ర
దేశంలో రెండు విభిన్న వాతావరణ ధోరణలు నెలకొన్నాయి. ఓవైపు దేశమంతటా వేసవి ఎండలు దంచి కొడుతుండగా.. మరోవైపు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలలో ఈదురుగాలులు, అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.