Ram Charan | అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కోట్లాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లోనే అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం �
Ram Mandir | గుజరాత్కు చెందిన ఓ 14 ఏండ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం ఏకంగా రూ. 52 లక్షల విరాళాలను సేకరించి ఇచ్చింది. ఇంత చిన్న వయసులో అంత నగదును సేకరించిన బాలికపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానేవచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రామ జన్మభూమి అయోధ్యలో (Ayodhya) బాల రాముడి (
శతాబ్దాల హిందువుల కల మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నది. అయోధ్యలో రామమందిరం నేడు ప్రారంభం కానున్నది. ఎన్నో వివాదాలు, న్యాయపోరాటాల తర్వాత ఇది సాకారమవుతున్నది.
అయోధ్యలోని వివిధ దేవాలయాల్లో సమర్పించే పూలతో అగరుబత్తీలు తయారుచేసేందుకు, జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న మహిళలకు ఉపాధి కల్పించేందుకు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ప్రాజెక్ట్�
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి తాము రాలేమని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించి ఉండవచ్చు గాక. అంతమాత్రాన ఈ అంశంపై గాని, విస్తృతస్థాయిలో హిందూమతం,సెక్యులరిజం విషయాలపై గాని, ఆ పార్టీని చిరకాలంగా వేధిస్తున