యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానేవచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రామ జన్మభూమి అయోధ్యలో (Ayodhya) బాల రాముడి (
శతాబ్దాల హిందువుల కల మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నది. అయోధ్యలో రామమందిరం నేడు ప్రారంభం కానున్నది. ఎన్నో వివాదాలు, న్యాయపోరాటాల తర్వాత ఇది సాకారమవుతున్నది.
అయోధ్యలోని వివిధ దేవాలయాల్లో సమర్పించే పూలతో అగరుబత్తీలు తయారుచేసేందుకు, జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న మహిళలకు ఉపాధి కల్పించేందుకు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ప్రాజెక్ట్�
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి తాము రాలేమని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించి ఉండవచ్చు గాక. అంతమాత్రాన ఈ అంశంపై గాని, విస్తృతస్థాయిలో హిందూమతం,సెక్యులరిజం విషయాలపై గాని, ఆ పార్టీని చిరకాలంగా వేధిస్తున
యావత్తు దేశం వేచిచూస్తున్న సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం కాబోతున్నది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
కాలానికి అందని అభేద్య నగరి అయోధ్య. శ్రీరామచంద్రుడు, అతని తండ్రి దశరథుడికి పూర్వమే అయోధ్యను పరిపాలించిన రాజులెందరో ఉన్నారు. ఇక్ష్వాకు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, రఘు మహారాజు, అజ మహారాజు మొదలై�
అయోధ్య మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశమంతా రామభక్తిలో మునిగితేలుతున్నది. గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ కళాకారుడు 9,999 వజ్రాలతో అయోధ్య రామ మందిరాన్ని రూపొందించాడు.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన శేఖరాచారి సూక్ష్మ రామ మందిరం, కలశం, రాములవారి విల్లు, శ్రీరాముడి పాదుకలను అతి సూక్ష్మ ఆకృతిలో తీర్చిదిద్దారు.