ఎన్నికల ప్రచారం షురూ అయ్యింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టి, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని హ్యాటిక్ మంత్రిగా గెలిపించాలని కోరుతూ గుల్జార్ మార్కెట్ కౌన్సిలర్ తౌహీ�
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్ చౌహాన్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయాన్ని డ
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో శాసన సభ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూ ల్ విడుదల చేసిన ఎన్నికల నియమవళి వెంటనే అమలు చేయడంతో రాష్ట్ర సరిహద్దులో పోలీసు అధికారులు చెక్పోస్టులు ప్రారంభించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని, కేసీఆర్ మూడోసారి సీఎంగా గెలిచి రికార్డు సృష్టిస్తారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
నిజామాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ స�
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు వాహనాల తనిఖీలు ప్రారంభించారు. మంగళవారం పట్టణంలోని నడింపల్లి ఎక్స్రోడ్ వద్ద ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. అచ్చంపేట సీఐ అనుదీప్, అచ్చంపేట, సిద్దాపూర్ �
ఎన్నికల నియమ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ జి.రవినాయక్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
మిజోరంలో ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా జోరాం పీపుల్స్ మూవ్మెంట్కు చెందినవారు. 2018 ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీ రిజిస్టర్ కాకపోవడంతో వీరు స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారు. నవంబరు
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా మంగళవారం హనుమకొ
Election Code | రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి
కేంద్ర దర్యాప్తు సంస్థలనే కాకుండా చివరకు ఎన్నికల కమిషన్ను కూడా బీజేపీ తనకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రభావితం చేస్తున్నదా? ఐదు రాష్ర్టాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ను సునిశీతంగా పరిశీలించినవారు ఇల